ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున అకాల వర్షం కురిసింది. ఈ వర్షంతో పలు చోట్లా కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి, పొగాకు, మొక్కజొన్న ధాన్యం తడిసి అపార నష్టం వాటిల్లింది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్ర చారం సోమవారంతో ముగిసింది. చివరి రోజు అన్ని రాజకీయ పార్టీలు ఇంటింటి ప్రచారాలు,రోడ్ షోలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. వారం రోజులుగా నిర్వహిస్తున్న మున్సి
మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు నేడు జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లను సందర్శించనున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ముందుగా జూరాల ప్రాజెక్టుక�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండో విడుత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద చిన్నచిన్న వాగ్వాదాలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి ఓటర్లు ఓట
ఈ ఏడాది యాసంగి పంటల సాగుకు నీటి విడుదలపై ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల, నెట్టెంపాడ్, ఆర్ఎల్ఐఎస్ లిప్టు - 2, ఎంజీకేఎల్ఐఎస్కు నీటి కేటాయింపులు జరుపుతూ తెలంగ�
ఉమ్మడి జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. మెజారిటీ పంచాయతీ స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగ�
స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తొలి విడుత ఎన్నికల కోసం గురువారం ఉదయం 10:30కు ఆయా జిల్లా కలెక్టర్లు అధికారికంగా నోటిఫికేషన్లు
స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ పచ్చ జెండా ఊపినా బీసీలకు మాత్రం తీవ్ర అన్యాయం తలపెట్టింది. దామాషా ప్రకారం రావలసిన 23 శాతం కోటాకు బదులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేవలం 20 శాతానికి మాత్రమే పరిమితం కావడ�