స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తొలి విడుత ఎన్నికల కోసం గురువారం ఉదయం 10:30కు ఆయా జిల్లా కలెక్టర్లు అధికారికంగా నోటిఫికేషన్లు
స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ పచ్చ జెండా ఊపినా బీసీలకు మాత్రం తీవ్ర అన్యాయం తలపెట్టింది. దామాషా ప్రకారం రావలసిన 23 శాతం కోటాకు బదులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేవలం 20 శాతానికి మాత్రమే పరిమితం కావడ�