బడంగ్పేట : తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై మీర్పేట 13వ డివిజన్కు చెందిన బీజేపీ కార్పొరేటర్ నరేంద్ర కుమార్ (నందు) విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో సోమవార
చిట్యాల:మండలంలోని గోపాలపూర్ ఎంపీటీసీ పీసరి సుశీల ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆమెతో పాటు అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 30 మంది అనుచరులను శుక్రవారం భూపాల
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి ప్రతిరోజూ టీఆర్ఎస్లోకి భారీగా వలస వస్తున్నారు. ఇన్నాళ్లూ బీజేపీ నుంచే చేరికలు ఉండగా.. తాజాగా కాంగ్రెస్ నుంచీ వసలు ఎక్కువయ్యాయి. కారణం.. ఆ �
Huzurabad | హుజూరాబాద్ ఓటర్లూ ఉద్యమపార్టీవైపే చూస్తున్నారు. ఇందుకు నిదర్శనం ఇటీవల పార్టీలోకి పెరిగిన చేరికలే. తాజాగా ఇల్లందకుంట మండలం రాచపల్లి, సింగపురం గ్రామాలకు చెందిన 300 మంది కాంగ్రెస్, బీజేపీ కా
Huzurabad | హుజూరాబాద్ : హుజూరాబాద్లో టీఆర్ఎస్ రోజు రోజుకూ బలం పుంజుకుంటుంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో వివిధ పార్టీల నుంచి ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో హుజ�
సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే Huzurabad | సంక్షేమ పథకాలు, చేస్తున్న పనులకు యువత ఆకర్షితులవుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్ పట్టణానికి చెందిన వంద మంది
హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దుర్మార్గాలు ఒక్కొక్కటి బయటికి వస్తుండటంతో ఆయన అనుచరులే ఛీ కొడుతున్నారు. ఈ క్రమంలో కమలాపూర్ ఎంపీపీ తడక రాణి శ్రీకాంత్ బీజేపీకి రాజీనామా చేసి,
హుజురాబాద్ : ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు నర తిరుపతిరెడ్డి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయన తిరుపతి రెడ్డికి కండువా �
అన్నపురెడ్డిపల్లి: టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో �
నెలాఖరుకల్లా సంస్థాగత నిర్మాణం పూర్తి ఎవ్వర్నీ ఇడిసిపెట్టం.. బరాబర్ జవాబు చెప్తం పేరుకు ఢిల్లీ పార్టీలు.. చేసేది చిల్లర రాజకీయాలు ప్రజాశీర్వాదం ఉన్న టీఆర్ఎస్ను ఏమీ చేయలేరు జీహెచ్ఎంసీలో పార్టీ విస్�