గుంట భూమి లేని ఉపాధి కూలీలకు కూడా తమ ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తుందంటూ, అధికార నేతలు అట్టహాస ప్రకటనలు చేస్తున్నా, ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కరువు నేపథ్యం లో ఉపాధి హామీ పనులు కల్పించాలని నిరుపేద లు కోరుతున్నారు. అందుకోసం జాబ్కార్డుల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 63,318 మంది తమకూ �
వలసలను నిరోధించేందుకు, స్థానికంగానే కూలీలకు ఉపాధి పనులు కల్పించేందుకు 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం(యూపీఏ) ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి ఇప్పటి కేంద్ర ప్రభుత్వం(ఎన్డీఏ) తూట్లు పొడుస్తోంది.
NREGA | ఉపాధి హామీపై మొదటి నుంచి నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఆ పథకాన్ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నట్టు తెలుస్తున్నది. గత ఐదేండ్లలో తెలంగాణకు పనిదినాలను క్రమంగా తగ
ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి. వివరాలు సరిపోలక పోవడంతో ఆన్లైన్లో నమోదు చేయడం ఈజీఎస్�
ఉపాధి హామీ పథకానికి కేంద్రం తిలోదకాలు ఇస్తున్నది. 2022-23లో 5 కోట్లకు పైగా జాబ్ కార్డులను రద్దు చేసినట్టు కేంద్ర గ్రామీణ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం పార్లమెంట్లో వెల్లడించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీల హాజరును ఇక నుంచి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్)యాప్ ద్వారానే నమోదు చేయనున్నారు. కూలీల నమోదులో పారదర్శకత, జవాబుదారితనం పెంచేందుక�
హైదరాబాద్ : ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని నిప్పుల�