NRI BRS Cell | తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ హయాంలో దివంగత మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే గా తన నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో జూబ్లీహిల్స్ ని అభివృద్ధి చేశారన్నారు.
‘కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? వాస్తవాల్ని తెలుసుకోమని అధిష్ఠానానికి చెబుతున్నా. నాలుగుసార్లు ఎంపీగా పోటీ చేసిన.. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిన.. నగరాధ్యక్షుడిగా చేసిన.. కనీసం ఒక్క మాట చెప్పకుండా �
పందేండ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులు నేటికీ సాక్షాత్కరిస్తున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా ఏ డివిజన్కు వెళ్లినా.. ఏ గల్లీని చూసినా మాగంటి ముద్ర స
బీఆర్ఎస్కు కంచుకోటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు ఉప ఎన్నిక ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒకవైపు మాగంటి గోపీనాథ్ కుటుంబం, మరోవైపు పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలతో మమేకమై కా�
జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో టికెట్ లొల్లి తారాస్థాయికి చేరుకుంది. తర్వరలో ఇక్కడ బై ఎలక్షన్కు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అభ్యర్థ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తలను కిడ్నాప్ చేసి.. దాడికి పాల్పడిన ఘటనలో బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయద్దీన్ ప్రధాన అనుచరుడు చోర్ అబ్బూతో సహా ఐదుగురు నిందితులను జూబ్లీహల�
దశాబ్దాల కల సాకారమైనది. ముప్ఫై ఏండ్లుగా సర్కారు జాగాల్లో నివాసముంటున్న గరీబోళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన 58, 59 జీవోలతో కష్టాలు గట్టెక్కాయి. పేదల కండ్లల్లో ఆనందం నిండింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంల
షేక్పేట్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ షేక్ పేట్ నాలా వద్ద గురువారం ఉదయం జాబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రభుత్వ పథకాలతో రూపొందించిన భారీ గాలిపటాన్ని క్�