అక్షయ తృతీయ కొనుగోళ్లు అంచనాలను మించి జరిగాయి. అధిక ధరలున్నా బంగారం అమ్మకాలు బాగానే జరిగాయని జ్యుయెల్లర్స్ వెల్లడించారు. ఈ క్రమంలోనే గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది విక్రయాల విలువ 35 శాతం పెరుగుతుందన్న అంచన�
ఇప్పుడంతా యమా స్పీడు.. ఇంటర్నెట్ అయినా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అయినా. అన్నీ కాస్త ఓవరే. సినిమా డైలాగుల నుంచి సిల్లీ పంచుల దాకా అన్నిట్లోనూ రాజ్యమేలుతున్నది అతే. ఉయ్ వాంట్ దట్ అతి... అన్నది నేటి యూత్
Gold Price | బంగారం ధర ఒక్క ఉదుటన రూ.60,000 స్థాయిని చేరిన నేపథ్యంలో పాత పుత్తడి ఆభరణాల అమ్మకాలు జోరుగా పెరిగాయి. ఉగాది, గుడిపౌర్వ, నవరాత్రి తదితర పండుగలతో దేశీయంగా కొత్త సంవత్సరం ఆరంభమైన బుధవారం ఈ అమ్మకాలు పెరిగాయని
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుకాస్.. ఉగాది ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రతి కొనుగోలుపై ఉచిత గిఫ్ట్ వోచర్ను అందిస్తున్నది. ఈ నెల 14 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ కింద రూ.50 వేల విలువైన పసి�
మట్టిలో పంటసిరులు కురుస్తాయి. మాణిక్యాలు మెరుస్తాయి. అదే మన్ను పూసుకుంటే మేనిఛాయ నిగనిగలాడుతుంది. ఆ మట్టితోనే నగలనూ తీర్చిదిద్దొచ్చు. ఆభరణాలకు అనువైన ప్లాటినం,బంగారం, వెండి వంటి ఘనమైన లోహ గనులను తన గర్భ�
హైదరాబాద్ : బంగారం స్మగ్లింగ్ కేసులో ఘనశ్యామ్ జ్యువెల్లర్స్ యజమాని కొడుకు ప్రీత్కుమార్ అగర్వాల్ను ఎన్ఫోర్స్మెట్ డైరక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. ఎగుమతి చేసే బంగారం విక్రయించి సొమ్ము చ�