జరిగిన కథ : కాకతీయ రాజప్రాసాదం. ఆనాడు తన మందిరంలోనే ఉన్నాడు జాయచోడుడు. దాదాపు అర్ధరాత్రి కావస్తోంది. తల్పంపై అటూ ఇటూ దొర్లుతున్నాడు కానీ నిద్రపట్టడం లేదు. లోలోన ఏదో తెలియని ఇబ్బంది. యుద్ధవార్తలు భయపెడుతున
జరిగిన కథ : జాయచోడుడు రచించిన ‘నృత్త రత్నావళి’, ‘గీత రత్నావళి’, ‘వాద్య రత్నావళి’ అనే మూడు మహాగ్రంథాలను ఆవిష్కరించిన పర్వదినం. ఆ రోజున గణపతిదేవుడు నిండు పేరోలగాన్ని ఏర్పాటుచేసి.. పట్టమహిషి సమేతంగా సమావేశా�
జరిగిన కథ : చెరసాలలో బందీగా ఉన్న మురారిదేవుణ్ని విడిపించాడు జాయచోడుడు. మూర్తీభవించిన రాజరికపు మూర్ఖత్వంలా ఉన్నాడు మురారి. మేనల్లుడితో కలిసి పాకనాడు వెళ్లిన జాయచోడుడు.. అక్కడ మురారి ఏర్పరచుకున్న రాజవ్యవ�
ఆ నీచుడు తమరి మేనల్లుడు అయినందుకు మేము ఆశ్చర్యపోతున్నాం జాయచోడదేవా!” అన్నాడు రాయడు. “క్షమించాలి నందనరాయా! మురారిదేవుని తప్పు ఏమిటో మీరు చెప్పలేదు. మహామండలేశ్వరులు శ్రీ గణపతిదేవుల సంతానం మురారిదేవుడు.
Jaya Senapathi | జరిగిన కథ : వయస్సు పడమటికి మళ్లింది. ఒంటరి జీవితం. ‘తిన్నావా తినలేదా?’ అని అడిగే వారెవ్వరూ లేరు. ఉన్నదల్లా.. పిల్లల కోసం హడావుడి పడిపోయే ఓ అమాయకురాలైన అక్క. తెలుగు రాజ్యస్థాపనమే జీవనపరమావధిగా బతికే బా�
మఠియవాడ.. మఠియలు అంటే చిన్నచిన్న అంగళ్లు. అక్కడ తినుబండారాలు ప్రసిద్ధి. నాలుగైదు వీధులతో విస్తరించి ఉంది మఠియవాడ. మఠియల ముందు అమ్మకాలు, వెనుక వసారాలో వంట.. ఘుమఘుమలు, వాటివెంట పిడకల పొగ.. వీధులన్నిటినీ చుట్ట�
చేర రాజ్యంలోని కథాకళి నృత్తం జాయచోడుణ్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అసలు సిసలు నృత్తంగా దానిని హృదయానికి హత్తుకున్నాడు. తమిళరాజ్యాలలోని దేవాలయాలు జాయచోడుణ్ని విస్తుగొలిపాయి. వాటిని ఎంత విశాలంగా నిర్�
జరిగిన కథ : తన కొడుకు హరిహరుని మీద రాజవైద్యుని సహాయకుడు కొండుభొట్లు విషప్రయోగం చేసినట్లు అక్క నారాంబ చెప్పడంతో తీవ్ర ఉద్రేకానికి గురయ్యాడు జాయపుడు. కొండుభొట్లు హత్య కూడా అంతఃపుర ప్రయోగమేనని తెలిసి మ్రా�
ఇద్దరూ ఓ అశ్వంపై వెళ్లడం.. ఇద్దరికీ కొత్త అనుభవం.ఆ దగ్గరితనం శిల్పభంగిమల కంటే మరింత సన్నిహితంగా ఉంది. శిల్పశాలలో పనిపూర్తయ్యాక ఆ రాత్రి ఇద్దరూ పురనివాసం వద్దకు వచ్చారు.