Jawahar Navodaya Vidyalaya | ప్రస్తుత విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదువుతూ మే 1, 2014 నుండి జూలై 31, 2016 మధ్య జన్మించిన విద్యార్హులు వర్గల్లోని జవహర్ నవోదయ విద్యాలయం ఎంపిక పరీక్షకు అర్హులు అన్నారు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి ర�
అరుణాచల్ ప్రదేశ్లోని చంగ్లాంగ్ జిల్లాలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయలో ర్యాగింగ్ (Ragging) చోటుచేసుకున్నది. 8వ తరగతి విద్యార్థులను 11వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారు. పలువురు విద్యార్థుల�
Navodaya Vidyalaya Admissions | ఉచిత విద్యతోపాటు కార్పొరేట్ స్కూల్స్కు దీటుగా, విదార్థుల పరిపూర్ణ వికాసానికి కృషి చేస్తున్నవే నవోదయ విద్యాలయాలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ పాఠశాలల్లో ఆరోతరగతి ప్రవేశాల కోసం ప్ర�
సిద్దిపేట జిల్లా వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేస్తున్నది. ఒత్తిడిలేని చదువులు, ఆటపాటలతో మానసిక ఉల్లాసానికి, విద్యా వికాసానికి కేంద్రంగా మారింది.
కేరళ రాష్ట్రం వయనాడ్లోని ఓ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో అందించిన ఆహారం తిన్నాకా 60 మంది విద్యార్థులు వాంతులు, వీరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. విద్యార్థులను చికిత్స నిమిత్తం వెంటనే స
బహు భాషలపై పట్టు సాధించడం ఎలా? అని రంగారెడ్డి జిల్లా శేరి లింగంపల్లికి చెందిన విద్యార్థిని అక్షర ప్రధాని మోదీని ప్రశ్నించింది. శేరిలింగంపల్లికి చెందిన వెంకట దుర్గాప్రసాద్, పద్మజ కుమార్తె అక్షర శేరిలి�