జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను గురువారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జానపహాడ్ దర్గా నందు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులు దర్గా నందు �
మత సామరస్యానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న జాన్పహాడ్ దర్గా ఉర్సు జన జాతరను తలపిస్తున్నది. ఉత్సవాల్లో రెండో రోజు శుక్రవారం గంధోత్సవం (ఉర్సే షరీఫ్) ఘనంగా, సాంప్రదాయ బద్ధంగా జరిగింది.
మండలంలోని జాన్పహాడ్ దర్గా ఉర్సు గురువారం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల జాతరలో తొలిరోజు గుసూల్ షరీఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేకువజామున దర్గా పూజారి సయ్యద్ జానీ గృహం నుంచి మేళతాళాలతో గంధ కలశ�
మండలంలోని జాన్పహాడ్ దర్గాకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఈ నెల 25నుంచి దర్గా ఉర్సు ప్రారంభం కానుండగా.. ఇప్పటి నుంచే సైదులు బాబా సమాధుల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని దర్గా ముజావర్ జానీ త
మండలంలోని జాన్పహాడ్ దర్గా వద్ద మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఉర్సు ఉత్సవాలు శనివారం సమాధుల వద్ద దీపారాధన కార్యక్రమంతో ప్రశాంతంగా ముగిసాయి. శుక్రవారం లక్షకు పైగా భక్తులతో పోటెత్తిన దర్గా వద్ద మూడో రోజ
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్పహాడ్ దర్గా పంచాయతీ పరిధిలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో ప్రధానమైన గంధోత్సవం (ఉర్సే షరీఫ్)ను శుక్రవారం సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు.