ఎన్టీఆర్ 30వ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నది దివంగత అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్. దక్షిణాదిలో తెలుగు సినీరంగం అంటే ప్రత్యేకమైన అభిమానాన్ని కనబరుస్తుందీ అమ్మడు. తెలుగ�
దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ (Janhvi Kapoor) తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని (Sri Venkateshwara swamy) దర్శించుకున్నది. సోమవారం ఉదయం తిరుమల చేరుకున్న జాన్వీ.. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున
Janhvi Kapoor | బాలీవుడ్ కథానాయిక జాన్వీకపూర్ గత కొంతకాలంగా యువ పారిశ్రామికవేత్త, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో డేటింగ్లో ఉందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిం
కొరటాల శివ (Siva Koratala)-జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ 30 (NTR 30) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలిసిందే. ఎన్టీఆర్ 30 ఇటీవలే గ్రాండ్గా లాంఛ్ అయింది.