కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడే నటిగా తనను తాను నిరూపించుకోవడం సాధ్యమవుతుందని అంటున్నది బాలీవుడ్ తార జాన్వీ కపూర్. ఈ క్రమంలో తనకు ‘ఉలాజ్' అనే సినిమా దక్కిందని ఆమె తెలిపింది. ఈ సినిమాలో తాను ఇం�
ఎన్టీఆర్ 30వ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నది దివంగత అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్. దక్షిణాదిలో తెలుగు సినీరంగం అంటే ప్రత్యేకమైన అభిమానాన్ని కనబరుస్తుందీ అమ్మడు. తెలుగ�
దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ (Janhvi Kapoor) తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని (Sri Venkateshwara swamy) దర్శించుకున్నది. సోమవారం ఉదయం తిరుమల చేరుకున్న జాన్వీ.. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున
Janhvi Kapoor | బాలీవుడ్ కథానాయిక జాన్వీకపూర్ గత కొంతకాలంగా యువ పారిశ్రామికవేత్త, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో డేటింగ్లో ఉందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిం