వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లను అమ్ముకొన్న నాయిని రాజేందర్రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి టికెట్ కేటాయించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని డీసీసీబీ మాజీ చైర్మన్, క�
ఎన్నికల ప్రచారంలో ఓ వైపు బీఆర్ఎస్ జోరు కొనసాగుతుండగా మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. టికెట్ల కేటాయింపుపై అసంతృప్తితో పాటు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో హస్తం, కమలం పా�
40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, ఎన్నో కేసులున్నా ఎదుర్కొంటూ నిత్యం ప్రజల మధ్య ఉంటే ఉన్న తనకు కాకుండా అమ్ముడుపోయే ఒక దొంగకు, దోచుకొనేవారికి పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చి మోసం చేసిందని, ఇప్పటికై�
కాంగ్రెస్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పోటీలో తగ్గేదే లేదని తెగేసి చెబుతున్నారు. ఆ పార్టీ రెండో జాబితా వెలువడినకాన్నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న ఆశావహులు, పార్టీ పెద్దలు బుజ్జగించినా ససేమిరా అంటు�
స్వలాభం కోసం రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారని వరంగల్ డీసీసీబీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. అధిష్ఠానం తనకు వరంగల్ పశ్చిమ టికెట్ కేటాయించని
కాంగ్రెస్ అధిష్టానం బేషరతుగా నాకు వరంగల్ పశ్చిమ టికెట్ ఇవ్వాలి.. లేదంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడం ఖాయం’ అని డీసీసీబీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర�
కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్గాంధీ పర్యటన ఏర్పాట్లు ఆ పార్టీలోని వర్గపోరును బహిర్గతం చేస్తున్నాయి. వరంగల్లో వచ్చే నెల 6న రాహుల్గాంధీ బహిరంగసభ ఏర్పాట్ల కోసం వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమ
Congress Party | స్టేట్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు భగ్గుమంటున్నాయి. స్టేట్ కాంగ్రెస్ లీడర్ల మధ్య నెలకొన్న వివాదాలు కాస్త సద్దుమణిగాయో లేదో.. అప్పుడే జిల్లా స్థాయి నాయకుల్లో వర్గ విభేదాలు బయట�