Janagama dist | జనగామ జిల్లా చిల్పూరులోని గ్రామ శివారులోని ఆకేరు వాగు ఒడ్డున ఓ అరుదైన మొక్క ప్రత్యక్షమైంది. శ్రీ కోదండ రామస్వామి ఆలయం వద్ద అరుదైన మయూర శిఖ మొక్కను గుర్తించామని చరిత్ర
జనగామ : జిల్లా పర్యటనలో భాగంగా సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం రఘనాధపల్లి మండలం ఖిలాపురం గ్రామంలో గల సర్వాయి పాపన్న కోట నిర్మాణ పనులను పరిశీలించారు. కోట కూలి ఇల్లు ధ్వంసమైన దళిత కుట