Jamulamma Temple | జములమ్మ అమ్మవారిపై భక్తితో, పవిత్ర ఆశయంతో దాతలు వెచ్చించిన లక్షలాది రూపాయలు వృధా అయ్యాయా..? అసలు ఆ నిధులు ఎటు వెళ్లాయి..? అనే ప్రశ్నలు భక్తుల నుంచి ఎదురవుతున్నాయి.
నడిగడ్డ ఇలవేల్పు జములమ్మను దర్శించుకోవడానికి మంగళవారం పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో జములమ్మ క్షేత్రం జనస్రందంగా మారింది. బైనోళ్ల శబ్దా లు, మహిళలు పూనకాలు, తల్లి కరుణించమ్మా అం టూ భక్తులు నినాదాలతో �
నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి మంగళవారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చా రు. గర్భగుడిలో అమ్మవారిని చూసి భక్తజనం పరవశించి జములమ్మ తల్లీ కరుణించమ్మా అంటూ పూనకాలు, కేరింతలతో ఆలయ ప్ర
నడిగడ్డ ఇలవేల్పు అయిన జములమ్మ క్షేత్రం జనసంద్రమైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు మంగళవారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే దర్శనానికి బారులుదీరడంతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడిం�
నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ బుధవారం జమ్మిచేడులోని మెట్టినింటికి చేరింది. మాఘ శుద్ధ పౌర్ణమి నుంచి భక్తులకు అభయమివ్వాల్సిన జములమ్మ తన తల్లిగారి ఇంటి (గుర్రంగడ్డ)నుంచి బుధవారం మెట్టినింటికి (జమ్మిచేడు) బయలు�
నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయం మంగళవారం భక్తులతో జనసంద్రంగా మారింది. అమ్మవారిని దర్శించుకునేందు కు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశా రు.
నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో మంగళవారం ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. జములమ్మ తల్లీ.. కరుణించమ్మా.. అంటూ కొందరు మహిళలు బైనోళ్ల శబ్దాలకు పూనకంతో ఊగిపోయార�