జగిత్యాల కలెక్టరేట్/జగిత్యాల రూరల్ : జగిత్యాల మున్సిపల్ పరిధిలోని తారకరామనగర్లో గురువారం దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే దుండగులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను కిరాతకంగా హత్య చేశ�
కరెంట్ ఆదాతో దేశాభివృద్ధి విద్యుత్ పొదుపు వారోత్సవాలు విజయవంతం చేయాలి జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఎస్ వేణుమాధవ్ జగిత్యాల, డిసెంబర్ 16: ‘విద్యుత్ పొదుపు. ఆర్థిక మలుపు. కరెంట్ను ఆదా చేస్తే తెలంగాణ ర
ఆయన ఎత్తు మూడు అడుగులు. అడుగడుగునా అవమానాలు.. నువ్వు పొట్టోడివి.. నీకు కారు నడపడం చేతనవుతుందా.. నువ్వు తినడానికి తప్పితే ఎందుకూ పనికిరావంటూ బంధుమిత్రులు, సన్నిహితులు, చుట్టుపక్కల వారి వెక్కిరింపులు..భార�
జగిత్యాల, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘ఏడాదికి పైగా రైతాంగం చేస్తున్న పోరాటం.. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లో చేపట్టిన మహాధర్నాతో కేంద్రం నల్ల చట్టాలను రద్దు చేసింది’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ స�
వెళ్లాల్సిన ఊరు పక్కనే ఉన్నా వాగుదాటలేక కిలోమీటర్ల కొద్దీ తిరిగి పోవాల్సిన దుస్థితి స్వరాష్ట్రంలో నెరవేరిన కల ఏడేండ్లలో 150 కోట్లతో 32 బ్రిడ్జిల నిర్మాణం జగిత్యాల జిల్లాలో ప్రతి మండలంలోనూ ఏర్పాటు జిల్లా�
ధర్మపురి నియోజకవర్గంలో 194 యూనిట్లు రూ.7.76 కోట్లతో పైలెట్ ప్రాజెక్టు రాష్ట్ర సర్కారు సాయంపై లబ్ధిదారుల్లో ఆనందం జగిత్యాల, నవంబర్ 14(నమస్తే తెలంగాణ) : సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిరుపేదలైన దళిత వర్గాలకు ఉ�
తొమ్మిది నెలలుగా కోమాలో గల్ఫ్ దవాఖానలో వలస కార్మికుడు అండగా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి జగిత్యాల కలెక్టరేట్, సెప్టెంబర్ 17: బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లిన ఓ కార్మికుడు అనారోగ్యం పాలై దవాఖానలో చేరి క�
జగిత్యాల విద్యానగర్/ ఓదెల సెప్టెంబర్ 17: మద్యం దుకాణాల్లో 15 శాతం కోటా కేటాయించడంపై గౌడ కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం జగిత్యాల జిల్లాకేంద్రం, పెద్దపల్లి జిల్లా ఓదెలలో సంబురాలు జరుపుకున్నారు. స�
ఉమ్మడి జిల్లాలో అర్హుల జాబితా రెడీ కొత్త పింఛన్దారుల సంఖ్య : 70,395 త్వరలోనే అమలుకు కసరత్తు సీఎం ప్రకటనతో హర్షాతిరేకాలు జగిత్యాల, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ) : వయో వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస�
నేటి నుంచే పంపిణీ రాష్ట్ర సర్కారు ఆదేశాలు ఒక్కొక్కరికి 10కిలోల చొప్పున ఉచితం ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి 24,034 కుటుంబాలకు లబ్ధి జగిత్యాల, ఆగస్టు 2 : రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం కొత్త
మెట్పల్లి, ఆగస్టు 2: ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఖాళీ అయిన రేషన్ డీలర్ల స్థానంలో కొత్త వారిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మెట్పల్లి రెవెన్యూ డివిజన్ పరిధిల�
జగిత్యాల : జిల్లాలోని కథలాపూర్ మండలం కలికోట సూరమ్మ చెరువులో శనివారం సాయంత్రం ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్లాడు. కాగా చేపలుపట్టే క్రమంలో వ్యక్తి జారి చెరువులో పడి గల్లంతయ్యాడు. బంధువులు ఆదివారం ఉదయం