ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధి కోసం తెలంగాణకు కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్సీ)తోపాటు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)ను మంజూరు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్లను తెలంగాణ బిడ్డలు తయారు చేయడం గర్వకారణమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి �
: తెలంగాణలో వెన్నెముక లేని నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారని, వారి వల్ల రాష్ర్టానికి ఎలాంటి ఉపయోగం లేదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు, ప్రధాని నరేంద్ర
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలేవీ గత ఎనిమిదేండ్లలో నెరవేరలేదని తెలంగాణ మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తంచేశారు. విద్య, వైద్య సంస్థలు, ప్రాజెక్టుల కేటాయ
మోదీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఒక్క ఐటీ రంగంలో తెలంగాణ పోగొట్టుకున్న సంపద ఎంతో తెలుసా? అక్షరాలా రూ.2.19 లక్షల కోట్లు.. దాదాపు 70 లక్షల ఉపాధి అవకాశాలు.
అందుకోసమే ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు దేశంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితే మెరుగు ఉత్తమ్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలువదు కాగ్ నివేదికే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది రాష్ట్ర ప్రజల కోసం ఎంతదూరమైనా ప�
హైదరాబాద్ : కుంచిత రాజకీయాల కోసమే కేంద్రం ఐటీఐఆర్ రద్దు చేసిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్
హైదరాబాద్ : హైదరాబాద్లో ఐటీఐఆర్ ప్రాజెక్ట్కు ఆమోదం తెలపండి అంటూ సోమవారం లోక్ సభలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పత్రాలు అందజేయలేదన్న కేంద్ర ప్రభుత్వ