IT Refund | ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వేతన జీవులు.. తమకు వచ్చిన సమాచారంపై వెంటనే స్పందించాలని, ఆ వెంటనే ఐటీ రిఫండ్స్ ప్రక్రియ పూర్తవుతుందని ఆదాయం పన్ను విభాగం తెలిపింది.
IT Refund | వేతన జీవులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు, వ్యాపారులు తమ ఐటీ రిటర్న్స్ సమర్పించడానికి జూలై 31తో గడువు పూర్తయింది. అయితే, కొందరికి ఐటీ రీఫండ్స్ జాప్యం కావచ్చు. ఐటీ విభాగం నుంచి నోటీసులు వస్తే సరిగ్గా సమ�
IT Refund | ప్రతి ఒక్కరూ గడువు ముగిసేలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినా.. రీఫండ్ కావచ్చు. ఫైల్ చేసిన ఐటీఆర్ డాక్యుమెంట్స్, ఆదాయం పన్ను విభాగం వద్ద రికార్డులతో సరిపోలితేనే సకాలంలో రీఫండ్ అవుతుంది. లేదంటే సంబంధిత టాక్�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) రూ 1,12,400 కోట్ల విలువైన ఐటీ రిఫండ్లను 91 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 1 మధ్య ఈ మొత్తంలో రిఫండ్ల
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్ట్ 30 మధ్య 23.99 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) రూ 67,401 కోట్ల విలువైన రిఫండ్స్ జారీ చేసిందని ఆదాయ పన్ను శాఖ శనివా�
న్యూఢిల్లీ : ఆదాయపన్ను శాఖ 22.61 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు రూ 47,318 కోట్లకు పైగా ఐటీ రిఫండ్ను జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్ట్ 9 మధ్య ఈ మొత్తాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బో
ఆదాయ పన్ను వివరాలను దాఖలు చేసిన తర్వాత అదనపు చెల్లింపులను ఆదాయ పన్ను శాఖ వడ్డీతోసహా తిరిగి చెల్లించడం పరిపాటి. కానీ, కొంత మందికి రిఫండ్ మాత్రమే వచ్చి వడ్డీ రాలేదన్న ఫిర్యాదులు అందుతున్నాయి. సాధారణంగా ర�