శ్రీచైతన్య విద్యాసంస్థల్లో ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు విసృ్తత తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ విద్యాసంస్థల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రద�
జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు బంధువుల ఇళ్లు, ఇతర సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు రెండు రోజుల పాటు దాడులు జరిపి రూ.150 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఐటీ అధికారులమంటూ సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని నగల దుకాణంలో బంగారు బిస్కెట్లు దోచుకెళ్లిన కేసులో పోలీసులు తాజాగా శుక్రవారం మరో నలుగురిని అరెస్టు చేశారు.
ఐటీ అధికారుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉన్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. తన నివాసం, కార్యాలయాల్లో మూడు రోజుల సోదాల్లో అక్రమ ఆస్తులు ఏమీ లభించలేదని, తమ దగ్గరి నుంచి అధికా�
BBC :రెండో రోజు కూడా బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రంతా కూడా తనిఖీలు జరిగాయి. ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించారు.
IT Raids on BBC : బీబీసీ ఆఫీసులో ఇవాళ ఐటీశాఖ సోదాలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ట్యాక్సేషన్లో అక్రమాలు జరిగినట్లు బీబీసీపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ ఛానల్కు చెందిన ఆఫీసుల్లో తనిఖీలు చేపడుతున్నారు.
ఖమ్మంలోని పలు ప్రైవేట్ దవాఖానల్లో బుధవారం ఇన్కం టాక్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన 20 మంది మూడు బృందాలుగా ఏర్పడి నగరంలోని బాలాజీనగర్, వైరారోడ్లోని మూడు ఆస్పత్రు�