దేశీయ ఐటీ దిగ్గజాల నిరాశాజనక ఫలితాలు కొనసాగుతున్నాయి. తాజాగా విప్రో నికర లాభం భారీగా పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,694.2 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించిం�
తమ రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఎటువంటి స్కాం జరగలేదని ఐటీ దిగ్గజం టీసీఎస్ స్పష్టంచేసింది. స్టాఫింగ్ సంస్థలు టీసీఎస్లో అంతర్గత డివిజన్ అయిన రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ (ఆర్ఎంజీ)లో కొందరు ఉద్యో�
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనంలో భారీగా కోత పడింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ఆయ న అందుకున్నది కేవలం రూ.56.44 కోట్లు మాత్రమే. అంతక్రితం ఏడాది అందుకున్న రూ.71 కోట్ల కంటే 21 �
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో నిరాశాజనక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.3,074.50 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2021-22 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే స్వల్ప