పశ్చిమాసియాలో ఎనిమిదో రోజు ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్లోని పలు సైనిక స్థావరాలే లక్ష్యంగా 80 యుద్ధ విమానాలు, 230 బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీనికి దీటుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థ�
ఇరాన్కు(Iran) ఎవరు సుప్రీం నాయకుడిగా వ్యవహరించినా అంతమొందిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తుండగా మరో వైపు ఇజ్రాయెల్(Israel attacks) ఇరాన్పై దాడులు ఉధృతం చేయడంతో పశ్చిమాసియాలో కల్లోల పరిస�
Israel Strikes | ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా బలగాలు ఇరాన్లోని కీలక స్థావరాలపై దాడులు చేస్తుండగా.. ఇరాన్ కూడా ఇజ్రాయెల్పైన, పరిసర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల�
Iran : గల్ఫ్ దేశాలపై కక్ష కట్టిన ఇరాన్ తన దాడుల్ని కొనసాగిస్తున్నది. పొరుగు దేశాల నుంచి ఇరాన్కు మద్దతు లభించడం లేదు. మరో వైపు అమెరికాతో చర్చలు నిర్వహించేందుకు ఇరాన్ వ్యతిరేకించినట్లు తెలు
పశ్చిమాసియా మళ్లీ భగ్గుమన్నది. ఇరాన్తో అణు ఒప్పందంపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్న వేళ ఆ దేశంపై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు శనివారం ఉదయం అనూహ్యంగా దాడికి దిగాయి. రాజధాని నగరం టెహ్రాన్కు ఉత్తరాన ఉన్న 30 ప్రాంత�
గాజాలో ఇజ్రాయెల్ అత్యంత భీకరమైన ‘వాక్యూమ్ బాంబ్'ను ప్రయోగించిందన్న ఆరోపణలు వెలువడ్డాయి. ‘ది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ’ నివేదిక ప్రకారం, ఈ బాంబులు మొదట గాలిలో భారీ అగ్ని గోళాన్ని సృష్టిస్తాయి. చుట్టుపక్క
టెహ్రాన్లోని డజనుకుపైగా సైనిక స్థావరాలపై గురువారం రాత్రి 60కి పైగా తమ ఫైటర్ జెట్లు దాడి చేశాయని, 120కిపైగా బాంబులను ప్రయోగించాయని ఇజ్రాయెలీ వైమానిక దళం శుక్రవారం వెల్లడించింది.
Russia: ఇరాన్పై ఇజ్రాయిల్ దాడులను రష్యా ఖండించింది. ఇరాన్లోని అణు కేంద్రాలను టార్గెట్ చేయడం ఆమోదయోగ్యం కాదు అని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొన్నది.
Israel | పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, తాజాగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైంది.
Israel attacks | గాజా (Gaza)పై ఇజ్రాయెల్ (Israel) దాడులను తీవ్రతరం చేస్తోంది. తాజాగా ఆదివారం గాజాలోని రఫాపై టెల్అవీవ్ భీకర దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 36 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.
Israel attacks | రఫా (Raffah) నగరంలో ఇజ్రాయెల్ (Israel) ఆదివారం జరిపిన దాడులను అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. మహిళలు, పిల్లలు సహా పెద్ద ఎత్తున మరణాలు సంభవించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దాడి దృశ్యాలు కలచివేసేలా ఉన్నాయ