SEBI On Adani | సుమారు రూ.4,500 కోట్ల మేరకు నిధులు సమకూర్చుకోవాలని తలపోస్తున్న ఆదానీ గ్రూప్ అధినేత గౌతం ఆదానీకి గట్టి షాక్ తగిలింది. వంట నూనెల ....
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఫార్మసీ రిటైల్ సంస్థ మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్.. స్టాక్ మార్కెట్లలోకి వస్తున్నది. రూ.1,639 కోట్ల పబ్లిక్ ....
రోజుకో ఆఫర్, రోజుకో లిస్టింగ్ ఇటు ఇన్వెస్టర్లు, అటు ప్రమోటర్లు పోటాపోటీ హైదరాబాద్, ఆగస్టు 9: ఐపీవోలతో స్టాక్ మార్కెట్ కళకళలాడుతున్నది. కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుండటం, వ్యాపా�
హైదరాబాద్, ఆగస్టు 9: ఫ్రీడమ్ పేరుతో వివిధ రకాల వంటనూనెల్ని విక్రయించే జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా క్యాపిటల్ మార్కెట్లో రూ. 2,500 కోట్ల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీచేయనుంది. ఇందుకు సంబంధించ
న్యూఢిల్లీ, జూలై 26: హైదరాబాద్ కేంద్రంగా దేశంలోని పలు నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజయ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రతిపాదించిన తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీకి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గ్రీన్
రూ.80,000 కోట్ల నిధుల సమీకరణకు కంపెనీలు సిద్ధం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవోలు) మోత మోగుతున్నది. ఇప్పటికే చాలా సంస్థలు ఐపీవోకు రాగా, మరిన్ని కంపెనీలు క్యూ కడుతున్నాయి. రూ.55,000 కోట్ల స�
రూ.16,600 కోట్ల పేటీఎం పబ్లిక్ ఇష్యూకు షేర్హోల్డర్ల ఆమోదం న్యూఢిల్లీ, జూలై 12: దేశంలోనే అతిపెద్ద ఐపీవోకు రంగం సిద్ధమైంది. పేటీఎం ప్రతిపాదించిన రూ.16,600 కోట్ల పబ్లిక్ ఇష్యూకు ఆ సంస్థ షేర్హోల్డర్లు ఆమోదముద్ర వ�
హెచ్ఆర్ హెడ్ కూడా రాజీనామా ముంబై, జూలై 10: ఐపీవోకు సిద్ధమవుతున్న తరుణంలో పేటీఎం నుంచి కీలక ఎగ్జిక్యూటివ్లు వైదొలిగారు. పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసుల విభాగానికి నేతృత్వం వహిస్తున్న ప్రెసిడెంట్ అమిత్�