న్యూఢిల్లీ, జూలై 5: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో ప్రతిపాదించిన రూ.8,250 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూకు (ఐపీవో) మార్కెట్ రెగ్యులే టర్ సెబీ అనుమతి లభించింది. ప్రాథమిక ఐపీవో పత్రాల్ని ఈ ఏడాది ఏప్రిల్లో
45.61 రెట్లు సబ్స్ర్కైబైన దొడ్ల డైరీ.. కిమ్స్కు 3.86 రెట్లు ఆదరణ న్యూఢిల్లీ, జూన్ 18: హైదరాబాద్కు చెందిన దొడ్ల డైరీ, కిమ్స్ దవాఖానల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు విజయవంతమయ్యాయి. మదుపరుల నుంచి ఈ ఐపీవోలకు విశేష స్�
ఈ నెల 16న వస్తున్న దొడ్ల డైరీ, కిమ్స్ పబ్లిక్ ఇష్యూల విలువ రూ.2,664 కోట్లు వ్యాపార విస్తరణ, రుణ భారం తగ్గించడమే లక్ష్యం ముంబై/న్యూఢిల్లీ, జూన్ 11: హైదరాబాద్కు చెందిన దొడ్ల డైరీ, కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడ�
హైదరాబాద్ : కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్) నిధుల సమీకరణ నిమిత్తం ప్రజల ముందుకి రానుంది. రూ.2,144 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా ఐపీవోకు రానుంది. షేర్ ప్రారంభ ధర రూ.815 నుండి 825గా నిర్ణయ
తాండూరు, తలారి చెరువు ప్లాంట్లలో పెట్టుబడి ప్రతిపాదన హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా కార్యలాపాలు నిర్వహిస్తున్న పెన్నా సిమెంట్ రూ. 1,550 కోట్ల సమీకరణకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)
న్యూఢిల్లీ : ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో మార్కెట్ నుంచి రూ 8,250 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీఓ జారీ చేసేందుకు బుధవారం సెబీ వద్ద ముసాయిదా ప్రాస్పెక్టస్ ను దాఖలు చేసింది. ఐపీఓ ద్వారా ప్ర�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పాల ఉత్పత్తుల సంస్థ దొడ్ల డెయిరీ..స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతినిచ్చింది కూడా. ఈ ఐపీవోకి రావడానికి దొడ్ల డ�
జనవరి-మార్చిలో 22 పబ్లిక్ ఇష్యూలువిలువ రూ.18,750 కోట్లు న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోలు సందడి చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి-మార్చిలో 22 పబ్లిక్ ఇష్యూలు వచ్చాయి మరి. వీటి విలువ రూ.18,750 కోట్ల
న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం త్వరలో ఐపీవోకు వెళ్లనున్నది. పేటీఎం అనుబంధ సంస్థ పేటీఎం మనీ ద్వారా ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీవో)కు వెళ్లనున్నట్లు సోమవారం తెలిపింది. �
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు వెళ్లనున్నది. దీని ద్వారా ఎల్ఐసీ రూ.25 వేల కోట్ల పెట్టుబడులను సేకరించేందుకు అనుమతినిస�