న్యూఢిల్లీ, జూలై 26: హైదరాబాద్ కేంద్రంగా దేశంలోని పలు నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజయ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రతిపాదించిన తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీకి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గ్రీన్
రూ.80,000 కోట్ల నిధుల సమీకరణకు కంపెనీలు సిద్ధం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవోలు) మోత మోగుతున్నది. ఇప్పటికే చాలా సంస్థలు ఐపీవోకు రాగా, మరిన్ని కంపెనీలు క్యూ కడుతున్నాయి. రూ.55,000 కోట్ల స�
రూ.16,600 కోట్ల పేటీఎం పబ్లిక్ ఇష్యూకు షేర్హోల్డర్ల ఆమోదం న్యూఢిల్లీ, జూలై 12: దేశంలోనే అతిపెద్ద ఐపీవోకు రంగం సిద్ధమైంది. పేటీఎం ప్రతిపాదించిన రూ.16,600 కోట్ల పబ్లిక్ ఇష్యూకు ఆ సంస్థ షేర్హోల్డర్లు ఆమోదముద్ర వ�
హెచ్ఆర్ హెడ్ కూడా రాజీనామా ముంబై, జూలై 10: ఐపీవోకు సిద్ధమవుతున్న తరుణంలో పేటీఎం నుంచి కీలక ఎగ్జిక్యూటివ్లు వైదొలిగారు. పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసుల విభాగానికి నేతృత్వం వహిస్తున్న ప్రెసిడెంట్ అమిత్�
న్యూఢిల్లీ, జూలై 5: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో ప్రతిపాదించిన రూ.8,250 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూకు (ఐపీవో) మార్కెట్ రెగ్యులే టర్ సెబీ అనుమతి లభించింది. ప్రాథమిక ఐపీవో పత్రాల్ని ఈ ఏడాది ఏప్రిల్లో
45.61 రెట్లు సబ్స్ర్కైబైన దొడ్ల డైరీ.. కిమ్స్కు 3.86 రెట్లు ఆదరణ న్యూఢిల్లీ, జూన్ 18: హైదరాబాద్కు చెందిన దొడ్ల డైరీ, కిమ్స్ దవాఖానల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు విజయవంతమయ్యాయి. మదుపరుల నుంచి ఈ ఐపీవోలకు విశేష స్�
ఈ నెల 16న వస్తున్న దొడ్ల డైరీ, కిమ్స్ పబ్లిక్ ఇష్యూల విలువ రూ.2,664 కోట్లు వ్యాపార విస్తరణ, రుణ భారం తగ్గించడమే లక్ష్యం ముంబై/న్యూఢిల్లీ, జూన్ 11: హైదరాబాద్కు చెందిన దొడ్ల డైరీ, కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడ�
హైదరాబాద్ : కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్) నిధుల సమీకరణ నిమిత్తం ప్రజల ముందుకి రానుంది. రూ.2,144 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా ఐపీవోకు రానుంది. షేర్ ప్రారంభ ధర రూ.815 నుండి 825గా నిర్ణయ
తాండూరు, తలారి చెరువు ప్లాంట్లలో పెట్టుబడి ప్రతిపాదన హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా కార్యలాపాలు నిర్వహిస్తున్న పెన్నా సిమెంట్ రూ. 1,550 కోట్ల సమీకరణకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)
న్యూఢిల్లీ : ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో మార్కెట్ నుంచి రూ 8,250 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీఓ జారీ చేసేందుకు బుధవారం సెబీ వద్ద ముసాయిదా ప్రాస్పెక్టస్ ను దాఖలు చేసింది. ఐపీఓ ద్వారా ప్ర�