ఆటోలను దొంగిలించి విక్రయిస్తున్న ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్
పసిపిల్లలను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా భారీ నెట్వర్క్ను రాచకొండ పోలీసులు ఛేదించి 16 మంది బాలలను రక్షించగా, మరో 9 మంది ఆచూకీ కోసం వెతుకుతున్నారు. గుజరాత్ నుంచి హైదరాబాద్కు పసిపిల్లలను విక్రయిస్
దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను యాద్రిది భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.17 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఏటీఎంలే లక్ష్యంగా దొంగతనాలకు తెగబడుతూ సినీఫక్కీలో రూ.28లక్షలు ఎత్తుకెళ్లిన అంతర్రాష్ట ముఠా ఎట్టకేలకు చిక్కింది. సీసీఫుటేజీలు, వేలిముద్రల సాయంతో రాజస్థాన్కు చెందిన ప్రధాన నిందితుడిని పట్టుకోవడమే గాక అ
ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు పెద్ద మొత్తంలో హషీష్ ఆయిల్ (గంజాయి నూనె)ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హయత్నగర్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.
Fake certificates Gang | ఆర్టీఐ ఏజెంట్లుగా చెలామని అవుతూ నకిలీ ధ్రువపత్రాలు(Fake certificates) సృష్టించి ఇన్సురెన్స్ కంపెనీలు, ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసిన అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు(Police) పట్టుకున్నారు.
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి సులువుగా డబ్బు సంపాందించాలనే ఆశతో చెవిటి..మూగలా నటిస్తూ నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠా పోలీసులకు చిక్కింది. సీసీఎస్ మాదాపూర్ , కేపీహెచ్బీ ప�