కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ విచారణ నివేదిక ఆధారంగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితాసభర్వాల్పై ఏవిధమైన చర్యలూ తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచ�
Supreme Court | సుప్రీంకోర్టు మూడు కీలక అంశాలపై మధ్యంతర తీర్పు ఇవ్వనున్నది. కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ క్రమంలో సోమవారం ఈ అంశంప�
రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో పనిచేసే వారికి పదోన్నతులు కల్పించరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ స
Supreme Court | కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ ప్రారంభించింది. అయితే, వక్ఫ్ చట్టంపై స్టే విధించేందుకు నిరాకరిం�
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో సర్వే నిలిపివేయాలని వేసిన పిటిషన్ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టివేసింది. వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు తమదే అని హిందువులు,
న్యూఢిల్లీ: కాలేజీకి వెళ్తున్న విద్యార్థులు ధార్మిక వస్త్రాలు ధరించవద్దు అని హిజబ్ వివాదంలో కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఇవాళ స