జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా ప్రారంభమైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. శుక్రవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం 13,886 మంది విద్యార్థులు హాజరు
జిల్లా వ్యాప్తం గా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ముగిశాయి. బుధవారం మొదటి సంవత్సర కెమిస్ట్రి, కామర్స్ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 సెంటర్లలో పరీక్షలు నిర్వహించా రు.
రంగారెడ్డిజిల్లాలో 195 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగాయి. బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 74,875మంది విద్యార్థులకుగాను, 772 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యా యి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షను మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 6,711 మంది విద్యార్థులు రాశారు. వీరిలో ఇంటర్ విద్యార్థు లు 5,672 మంది ఉండగా ఒకేషనల్ విద్యార్థులు 1,039
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా తొలిరోజు సజావుగా ఇంటర్ పరీక్ష జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు సజావుగా జరిగాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా తొలి రోజు 11,039 మంది విద్యార్థుల�
గంట ముందు నుంచే అనుమతిస్తాం: మంత్రి సబితారెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు 25 నుంచి ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమవుతాయని, ఉదయం 9 నుంచి మధ్య�