folk singer sowmya | నాన్నకు జానపదమంటే ఖాయిష్. అదే ఆసక్తి బిడ్డలో చూశాడు. కూతురికి పాట నేర్పితే ఇద్దరి కలా నెరవేరుతుందని అనుకున్నాడు. ఆ ఆశ ఫలించింది కానీ, ఆటంకాలు ఎదురైనయి. బిడ్డ పాటకోసం ఇంట్లో టీవీ అమ్మేసిండు. వచ్చిన
Ajaita Shah | 2020.. ప్రపంచాన్ని కుదిపేసిన సంవత్సరం. కొవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఆన్లైన్లోనే అన్నీ ఆర్డర్ చేసుకుని హాయిగా ఇంట్లోనే కాలక్షేపం చేశారు నగరవాసులు. ‘మరి గ్రా
komala | ఇద్దరు పిల్లలూ బాగా చదువుకున్నారు. జీవితాల్లో స్థిరపడ్డారు. ఆర్థిక సమస్యలు కూడా లేవు. ఇక, హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. కోమలాదేవి మాత్రం ప్రయోగాలు చేయడానికైనా, కొత్త వ్యాపారం ప్రారంభించడానికైనా ఇదే స
Radhika manne | అసలే వజ్రాల వ్యాపారం. కోట్ల రూపాయల పెట్టుబడి. అంచనా తప్పితే సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి. అందులోనూ, ఆ సవాలుకు సిద్ధపడింది ఓ మహిళ. సన్నిహితులు హెచ్చరించారు. ఆత్మీయులు భయపెట్టారు. కానీ ఆమె లెక్కచేయలే
falguni nayar | స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తొలిరోజు నుంచే సంచలనాలు సృష్టిస్తున్నది.. నైకా.కామ్ ( www.nykaa.com ) షేర్. ఆ సంస్థ వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్ స్వయం శక్తితో ఎదిగిన అత్యంత సంపన్న భారతీయ మహిళగా రికార్డు
Girish mathrubootham | గిరీశ్ మాతృభూతం.. ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. తన కంపెనీ మార్కెట్ విలువను 13 బిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు.. అందులో పనిచేస్తున్న 500 మందికిపైగా ఉద్యోగులను ఒక్కసారిగా కోటీశ్వరులను చేశా�
Tippani sudhakar | వృత్తిరీత్యా ఆయనో వైద్యుడు. రోగులకు చికిత్స అందిస్తాడు. ప్రవృత్తి రీత్యా మాత్రం వ్యవసాయదారుడు. సేంద్రియ సాగు చేస్తూ ఆరోగ్యదాయకమైన పంటలు పండిస్తాడు. ‘సేద్యంలో విచ్చలవిడిగా వాడే రసాయన మందులే కొత్�
వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కానున్నది. రోదసి ప్రయోగాల్లో ఎలాంటి అనుభవంలేని నలుగురు పౌరులను ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ఎక్స్’ నింగిలోకి పంపించనున్నది. అమె�
ఫాదర్ జిజో కురియన్ | అతను ఓ సామాన్యుడే ! ఆశయం మాత్రం గొప్పది ! కానీ ఆ సంకల్పానికి బీజం పడింది మాత్రం ఆ ఒక్క సంఘటనతోనే !! వరదల్లో ఇంటిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ మహిళకు సొంతంగా ఓ ఇ
jobs | ఆ గ్రంథాలయంలో కాలుపెట్టగానే ఉద్యోగార్థులకు ఎక్కడలేని ఆత్మ విశ్వాసం వస్తుంది. చుట్టూ ఉన్న పోటీ పరీక్షల పుస్తకాలను చూడగానే.. ‘కష్టపడితే ఉద్యోగం ఖాయం’ అన్న భరోసా కలుగుతుంది. అలా అని, అదేదో ప్రభుత్వ గ్రంథ�
జస్టిస్ రాధాబినోద్ పాల్.. ఈ వ్యక్తి గురించి చాలామందికే తెలియదు. ఇంకా చెప్పాలంటే చరిత్రకారులు సైతం ఆయన్ను మరిచారు. జపనీయులకు మాత్రం ఇప్పటికీ
వారం రోజులు వరుసగా ఆఫీసుకు వెళ్తే చాలు.. సెలవు ఎప్పుడు దొరుకుతుందా.. ఎప్పుడు విశ్రాంతి తీసుకుందామా అని చూస్తుంటాం.. ఒంట్లో కొంచెం నలతగా ఉన్నా ఆ రోజు పని మానేసి రెస్ట్ తీసుకోవాలని అనుకుంటాం.. కానీ వంద