Vehicle rams into crowd | ఒక వాహనం జనంపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 28 మందికిపైగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని అధికారులు తెలిపారు.
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ వన్ పరిధిలోని జీడికే 11 గని లో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గని పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో జీ శ్రీకాంత్ అనే బదిలీ వర్కర్ కార్మికుడు గాయాలపాలయ్యాడు.
Woman Strangles Children | కన్న పిల్లలను చంపేందుకు తల్లి ప్రయత్నించింది. గొంతు నొక్కడంతో ఆరేళ్ల కుమార్తె మరణించింది. మూడేళ్ల కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నది. (Woman Strangles Children) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్
Man Stabs Daughter | డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన భర్త కత్తితో భార్యపై దాడి చేశాడు. అయితే తల్లిని రక్షించే క్రమంలో తండ్రి కత్తితో పొడవడంతో కుమార్తె మరణించింది.
Man Kills Nephew With Axe | పొగాకు ఇవ్వనందుకు ఆగ్రహించిన ఒక వ్యక్తి వదిన, ఆమె కుమారుడిపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటనలో ఐదేళ్ల బాలుడు మరణించాడు. ఆ మహిళ తీవ్రంగా గాయపడింది.
ఒకటి వెనుక ఒకటి ఢీకొనడంతో కారు, ఆటో, బైక్ నిర్మాణంలో ఉన్న ఓ కల్వర్టులో బోల్తాపడ్డాయి. ఈ ఘటన శనివారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిలో శంషాబాద�