ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని ఓ ప్రభుత్వ దవాఖానలో ఇంజెక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మచిలీపట్నంలోని (Machilipatnam) సర్వజన ప్రభుత్వ హాస్పిటల్లో పిల్లల విభాగంలో 15 మంది చికిత్స ప
Mahabubabad | ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకానికి దివ్యాంగుడు బలి అయ్యాడు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో చోటు చేసుకుంది. చింతలూరి యాకన్న (32) అనే దివ్యాంగుడికి గత నెల 18న జ్వరం వచ్చింది. దీంతో స్థాని
ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ఇంగ్లండ్ పరిశోధకులు శుభవార్త చెప్పారు. క్యాన్సర్ చికిత్సలో నూతన పద్ధతిని కనుగొన్నట్టు పరిశోధకులు వెల్లడించారు.
ప్రస్తుతం ప్రతి చిన్నసమస్యకూ ఆపరేషన్ చేయించుకోవడం సర్వసాధారణం అయిపోయింది. కానీ, పుట్టుకతో వచ్చిన అవయవాలను కృత్రిమ అవయవాలతో భర్తీ చేసి, కాలం వెళ్లదీయడం ఎంతవరకూ సమంజసం? చిన్న సూది మందుతో పరిష్కారం దక్కే
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అత్యవసర వైద్యం అందించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా గుండెపోటు నుంచి రక్షించేందుకు తిరుపతిలోని రుయా ఆసుపత్రి ఆధ�
Odisha | ఒడిశాలోని అంగుల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యం వహించారు. ఓ రోగికి సెక్యూరిటీ గార్డు చేత ఇంజెక్షన్ ఇప్పించారు. ఈ ఘటన అంగుల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం చోటు చేసుకో
న్యూఢిల్లీ, ఆగస్టు 27: తమ అనుబంధ సంస్థ యుగియా ఫార్మా స్పెషాలిటీస్.. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి క్యాన్సర్ ఇంజెక్షన్ సైక్లోఫోస్ఫమైడ్కు ఆమోదం పొందిందని అరబిందో ఫార్మా శుక్రవార�