పారిశ్రామిక రంగం మళ్లీ పడకేసింది. జూలైలో 3.5 శాతం వృద్ధిని మాత్రమే కనబరిచింది. క్రితం ఏడాది 5 శాతంతో పోలిస్తే భారీగా తగ్గింది. కానీ, గడిచిన 4 నెలల్లో ఇదే గరిష్ఠం. తయారీ రంగం ఆశించిన స్థాయిలో 5.4 శాతం వృద్ధిని నమో
పారిశ్రామిక రంగం నెమ్మదించింది. గనులు, తయారీ రంగాలు నిరాశాజనక పనితీరు కనబర్చడంతో డిసెంబర్ నెలకుగాను మూడు నెలల కనిష్ఠాన్ని తాకుతూ 3.2 శాతానికి పడిపోయిందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసి�
దేశీయ పారిశ్రామికోత్పత్తి పడకేసింది. గత ఏడాది డిసెంబర్లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 3.8 శాతంగానే ఉన్నట్టు సోమవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో తేలింది.
దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్నదనడానికి సంకేతంగా పారిశ్రామికోత్పత్తి భారీగా తగ్గింది. ఈ ఏడాది మే నెలలో 5.3 శాతం వృద్ధిచెందిన పారిశ్రామికోత్పత్తి సూచి (ఐఐపీ) జూన్ నెలలో వృద్ధి రేటు 3.7 శాతానికి పడిపోయినట్�
దేశంలో పారిశ్రామికోత్పత్తి మళ్లీ పడిపోయింది. 5 నెలల కనిష్ఠాన్ని తాకుతూ ఈ ఏడాది మార్చిలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధిరేటు 1.1 శాతానికే పరిమితమైంది. ఇక అంతకుముందు నెలతో పోల్చితే ఏకంగా 4.7 శాతం దిగజార�
వాతావరణ మార్పులపై మానవ ప్రభావం కచ్చితంగా ఉన్నదని హైదరాబాద్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. దేశంలో ప్రతీ ఏటా చలిగాలు లు తగ్గుముఖం పడుతుండగా.. వేడి గాలులు మాత్రం పెరుగుతున్నాయని పరిశోధకులు కను�
నిరంతర విద్యుత్తు సరఫరాతో ఉమ్మడి జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతున్నది. సమైక్య రాష్ట్రంలో ఎడాపెడా కరెంట్ కోతలు, వేసవి వచ్చిందంటే పవర్ హాలిడేలతో పారిశ్రామిక రంగం కుదేలైంది. దీంతో ఎంతోమంద�
దేశంలో పారిశ్రామికోత్పత్తి పడకేసింది. ఈ ఏడాది అక్టోబర్లో మైనస్ 4 శాతానికి పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) పతనమైంది. గడిచిన 26 నెలల్లో ఇదే అత్యంత కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం.
మైనింగ్, తయారీ రంగాల్లో ఆవరించిన నిస్తేజమే యావత్తు దేశ పారిశ్రామిక రంగ ప్రగతికి ఆటంకంగా నిలిచింది. ఆగస్టులో తయారీ రంగం పనితీరు మైనస్ 0.8 శాతానికి దిగజారింది.
జూన్లో 13.6 శాతం వృద్ధి న్యూఢిల్లీ, ఆగస్టు 12: తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల తోడ్పాటుతో దేశ పారిశ్రామికోత్పత్తి వరుసగా రెండోనెలలో వృద్ధిచెందింది. ఈ ఏడాది జూన్ నెలలో గతేడాది ఇదేనెలతో పోలిస్తే పరిశ్రమల ఉత�
29 శాతం పెరిగిన పారిశ్రామికోత్పత్తి న్యూఢిల్లీ, జూలై 12: లాక్డౌన్లు కొనసాగినా, మే నెలలో పారిశ్రామికోత్పత్తి 29.3 శాతం వృద్ధిచెందింది. సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన పారిశ్రామికోత్పత్తి సూచీ �