ఇండోనేషియా బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ 12వ ర్యాంకర్ భారత షట్లర్ లక్ష్యసేన్ పోరు ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో లక్ష్య సేన్ 21-15, 10-21, 13-21 స్కోరుతో ఆసియా గేమ్స్ చాంపియన్, మూడో ర్యాంకర్ జొనా
ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత బృందం క్యాంపెయిన్ ముగిసింది. చో టై చెన్ చేతిలో లక్ష్యసేన్ ఓటమి పాలవగా.. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా ఓటమి చవి చూసింది. దీంతో ఇండోనేషియా మాస్టర్స్లో భా�
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ మరోసారి చో టైన్ చెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. భారత జట్టు ప్రతిష్ఠాత్మకంగా గెలిచిన థామస్ కప్లో కూడా గ్రూప్ దశ్లో టై చేతిలో లక్ష్యసేన్ ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు ఇండోనేషియన్ మాస్ట�
నేటి నుంచి ఇండోనేషియా మాస్టర్స్ బాలీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు మరో టోర్నీకి సిద్ధమైంది. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం కొల్లగొట్టాక ఆటకు బ్రేక్ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి.. తిరిగి టైటిల్