పాకిస్థాన్కు 1 బిలియన్ డాలర్ల రుణాన్ని విడుదల చేయడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) శుక్రవారం ఆమోదం తెలిపింది. పాక్ ప్రధాని కార్యాలయం ఈ విషయం వెల్లడించింది. ఐఎంఎఫ్ బోర్డు సమావేశం శుక్రవార�
Mount Kailash: కైలాస పర్వతాన్ని ఇంక నుంచి ఇండియా భూభాగం నుంచే దర్శనం చేసుకోవచ్చు. సెప్టెంబర్ నుంచి ఆ దర్శన భాగ్యం ఉంటుందని భావిస్తున్నారు. లిపులేక్ పాస్ వరకు కొత్త రూట్లో రోడ్డు మార్గాన్ని వేస్తున్న�
వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలో చొరబడటానికి యత్నించిన ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఆదివారం తెల్లవారుజామున పూంఛ్ జిల్లాలో జరిగిన ఈ ఆపరేషన్లో ఒక ఉగ్రవాది శవం ఆర్మీకి లభించగా.. మరో
మన భూభాగంలో ఎవరూ చొరబడలేదు. ఒక్క అంగుళం భూమి కూడా ఎవరి స్వాధీనంలోకి వెళ్లలేదు. మన దేశానికి చెందిన ఒక్క ఆర్మీ పోస్టు కూడా చైనా ఆధీనంలోకి వెళ్లలేదు. మన భూభాగంపై ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేరు. ఆ విధంగా త్రివిధ దళ
తూర్పు ఆఫ్రికా దేశాలు, మడగాస్కర్, సీషెల్స్ దీవులు ఇండియాతో కలుస్తాయి భూగర్భ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడి న్యూఢిల్లీ, జనవరి 7: తూర్పు ఆఫ్రికా దేశాలైన సోమాలియా, కెన్యా, టాంజానియా, మొజాంబిక్తో పాటు మడగాస
డ్రోన్ కలకలం| జమ్ముకశ్మీర్లో మరోమారు డ్రోన్ కలకలం సృష్టించింది. కశ్మీర్లోని ఆర్ణియా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ సంచరించింది. మంగళవారం అర్థరాత్రి 100 నుంచి 150 మీటర్లు భారత భూభాగంలోకి �