ఈనెల 13 నుంచి 21 వరకు టోక్యో (జపాన్) వేదికగా జరుగబోయే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ కోసం భారత్ 19 మందితో కూడిన బృందాన్ని ఆదివారం భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)ప్రకటించింది.
Asiacup: ఆసియాకప్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో.. గిల్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. బుమ్రాను ఎంపిక చేశారు. అయ్యర్, జైస్వాల్కు చోటు దక్కలేద�
Zimbabwe Tour: జింబాబ్వేతో జరిగే తొలి రెండు టీ20లకు చెందిన భారతీయ బృందాన్ని ప్రకటించారు. ఆ బృందంలో సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలకు చోటు కల్పించారు. సంజూ సాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వ�
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు ఆఖరిదైన ఒలింపిక్ క్వా లిఫయిర్స్ టోర్నీ కోసం జాతీయ బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) శనివారం మొత్తం తొమ్మిది మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో ఏడుగురు పురుష �
పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయాలు భారీ పరివర్తనకు లోనవుతున్నాయి. ఇజ్రాయెల్తో కొద్ది కాలం కిందట అరబ్బు దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్ దౌత్య సంబంధాలను నెలకొల్పుకున్నాయి. తాజాగా యూఏ�
లండన్: కర్నాటక స్పీడ్స్టర్ ప్రసిద్ధ్ కృష్ణ నాలుగో టెస్టు ఆడబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. నాలుగో టెస్టుకు ఎంపిక చేసిన జట్టులో అతడి పేరు కూడా ఉంది. గడిచిన మూడు నెలలుగా కృష్ణ భారత్ �
ముంబై: న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఆతిథ్య ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్కు చేరుకుంది. ఇదే సమయంలో మరో