ఇండియన్ ప్రిమియర్ లీగ్( IPL ) 14వ సీజన్లో మిగిలిపోయిన మ్యాచ్లు ఆడటానికి దుబాయ్ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. స్టార్ ప్లేయర్స్ ధోనీ( MS Dhoni ), రైనా, అంబటి రాయుడు నెట�
ఇండియన్ ప్రిమియర్ లీగ్ ( IPL ) 14వ సీజన్ కరోనా మహమ్మారి కారణంగా మధ్యలోనే వాయిదా పడింది. ఈ మిగిలిన టోర్నీని ఇండియా నుంచి యూఏఈకి తరలించింది బీసీసీఐ. అయితే అక్కడ కూడా టోర్నీకి మరోసారి ఎలాంటి అడ్డంక
ముంబై: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లో మరో రెండు కొత్త టీమ్స్ వస్తాయని గతంలో బీసీసీఐ ప్రకటించిన విషయం తెలుసు కదా. దీనికోసం ఈ ఏడాది చివర్లో మెగా వేలం కూడా నిర్వహించాలని భావించారు. అయితే తాజాగా బీస�
న్యూఢిల్లీ: భారత్లో కొనసాగుతున్న కొవిడ్-19 సంక్షోభంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో బెడ్స్ , ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఎంతోమం�
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మన్ జానీ బెయిర్స్టో అరుదైన ఘనత సాధించాడు. లీగ్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయిని పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా న
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ బ్యాట్స్మెన్ మరోసారి విఫలమయ్యారు.రాజస్థాన్ రాయల్స్తో పోరులో ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా టీ20 తరహాలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. రాజస్థాన్ బౌలర్ల ధాటిక
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా వాంఖడే మైదానంలో రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటి వరకు ఇరుజట్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చివరిగా ఆడిన రెండు మ్యాచ్ల్లో
ముంబై: స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్( KL Rahul ) ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్( Punjab Kings ) ఫ్రాంఛైజీలో చేరినప్పటి నుంచి మారిపోయాడు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత లీగ్లో పరుగుల వరద పారిస
ముంబై: బ్యాటింగ్, కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ ఈ మూడు పాత్రలను అత్యుత్తమంగా నిర్వర్తించిన ఆటగాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఈ మూడు విభాగాల్లో రాణించి అగ�
ముంబై: ఐపీఎల్( IPL )- 2021లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్( Kolkata Knight Riders )తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ) భారీ స్కోరు చేసింది. రైడర్స్తో పోరులో ఓపెనర్లు డుప్లెసిస్(95 న�
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెపాక్ మైదానంలో పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.పంజాబ్ కింగ్స్ చెన్నై వేది�
చెన్నై: ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 138 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో ఓవర్లోనే యువ ఓపెనర్ పృథ్వీ షా వికెట్ కోల్పోయింది. జయంత్ యాదవ్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిర�
చెన్నై: ఐపీఎల్ 14లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. బ్యాట్స్మెన్ స్పిన్ ఉచ్చులో చిక్కి ఉక్కిరిబిక్�