గత కొన్నేండ్లుగా అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన చేస్తున్న టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. టీ20 క్రికెట్లో 250 వికెట్ల మైలురాయికి ఆఫ్ స్పి�
ముంబై: రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ వేసే సమయంలో చోటుచేసుకున్న సరదా సన్నివేశం ఇప్పుడు వైరల్గా �
ఐపీఎల్ 14వ సీజన్ను మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో ఆరంభించింది. తదుపరి మ్యాచ్లో గెలుపుతో విజయాలబాట పట్టాలని ధోనీసేన భావిస్తోంది. తొలి మ్యాచ్ అనంతరం విరామం లభించడంతో ఆటగ
టీ20 క్రికెట్లో బ్యాట్స్మెన్ ధనాధన్ బ్యాటింగ్తో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తారు. ప్రతీ బంతిని ఫోర్, లేదా సిక్స్ బాదాలనే కసితో ఉంటారు. సింగిల్స్ కన్నా బౌండరీలు బాదుతూ ఎక్కువ పరుగులు రాబట్టే ప్రయ
మేయర్ సాదిక్ ఖాన్లండన్: ఐపీఎల్కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఏంటో మరోమారు రుజువైంది. ఏకంగా వేరే దేశంలో ఎన్నికల ప్రచారంలోనూ ఈ అత్యుత్తమ లీగ్ పేరు వినిపిస్తున్నది. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ ప్రభావం త్వరలో ఆరంభంకానున్న ఐపీఎల్ 2021పైనా పడింది. తాజాగా వాంఖడే స్టేడియంలో పనిచేసే 8 మం�
న్యూఢిల్లీ: భారత్తో కీలకమైన వన్డే సిరీస్కు ముందు ఇంగ్లాండ్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పీడ్స్టర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా భారత్తో త్వరలో జరిగే వన్డే సిరీస్తో పాటు ఐపీఎల్ తొలి భాగం
న్యూఢిల్లీ: రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2021 కోసం ఫ్రాంఛైజీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ ప్రారంభించగా త్వరలో ఢిల్లీ �