ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు వ్యతిరేకంగా తన ఆందోళనను తీవ్రతరం చేయడంలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాల నిరసనను ప్రకటించారు.
కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీసి కేరళ వంటి రాష్ర్టాలపై ప్రతికూల ప్రభావం చూపగల�
కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన; లోక్సభ సీట్ల విస్తరణతో కొత్త రాజకీయ ఉద్రిక్తత తలెత్తుతున్నది. ఏ రాష్ట్రమూ నష్టపోదు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నప్పటికీ దీని వల్ల తమ రాజకీయ వాణ
విచ్ఛిన్నమైన విపక్ష ఇండియా కూటమి నుంచి అరుదైన ఐక్యతారాగం వినిపించింది. మహిళా రిజర్వేషన్లకు ప్రతిపక్షం మద్దతు ఇస్తున్నప్పటికీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బ�
నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం వైఖరి విచిత్రంగా ఉన్నది. గతంలో చెప్పిన మాటలకు.. ఇప్పుడు చేస్తున్న చర్యలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. 2026-27 తర్వాత జనగణనను చేపట్టి, ఆ వివరాలతో నియోజకవర్గాల పునర్విభజనను 2031నాట
దేశంలో 2029 నాటికి మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయడానికి, అలాగే లోక్సభ సభ్యుల సంఖ్యను 850కి పెంచడానికి ఉద్దేశించిన మూడు బిల్లులను ప్రభుత్వం గురువారం లోక్సభలో లిస్టింగ్ చేసింది.
భారతదేశ రాజకీయ చరిత్రలో అదొక (ఎమర్జెన్సీ) చీకటి కోణం. రాజ్యాంగమే కల్పించిన ఒకానొక వెసులుబాటుకు పాలకుల స్వార్థచింతన తోడైనప్పుడు జరిగిన విధ్వంసాలకు, దేశ ప్రజలు ఎదుర్కొన్న తీవ్రమైన నిర్బంధకాండకు నేను ప్ర�
భారత రాజకీయాల్లో ఎన్నో మార్పులు సంభవించాయని, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా వామపక్ష పార్టీల్లో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు.
భారతీయ జనతా పార్టీతో పొత్తు ప్రాంతీయ పార్టీలను ముంచేస్తున్నది. ఎన్డీఏలో చేరిన పార్టీల పరిస్థితి ధృతరాష్ట్ర కౌగిలిలోకి వెళ్తున్నట్టుగా మారింది. బీజేపీతో స్నేహం చేసినన్ని రోజులు బాగానే ఉంటుంది. ఒక్కసార�
Rahul Gandhi | భారత రాజకీయాల్లో (Indian Politics) ప్రేమ, గౌరవం, వినయం వంటివి లేవని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు.
భారత రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. 2014 లోక్సభ ఎన్నికలు మొదలుకొని నేటివరకు సోషల్మీడియా హవానే నడుస్తున్నది. ఒక హోటల్లో చీపురుకట్టతో మోదీ ఊడుస్తున్నట్టు కన్పించిన ఫొటో సోషల్మీడియాల�
అపరచాణక్యుడు, రాజనీతి దురంధరుడనే బిరుదులు పీవీకి ఊరికే రాలేదు. మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం కొనసాగించడం పీవీకేమీ నల్లేరు మీద నడకగా సాగలేదు. ఒకవైపు దివాలా తీసిన దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుత�
దేశ సమస్యల పట్ల పట్టింపు, ప్రజల ఆకాంక్షలపై లోతైన చూపు కొరవడటమే కాదు, పీసీసీలను పైరవీకారులకు అప్పగించి, పగటికలలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉయ్యాలలూగుతున్నది. కాంగ్రెస్ను విశ్వషించలేదనే పగతో, తెలంగాణ ప్రజలప�
దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. మహిళా బిల్లుపై బీజేపీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మహిళాబిల్లు విషయంలో బీజేపీని కాంగ్రెస్ ఎందుకు �