అమెజాన్ ఎకో.. చెప్పిన పనులన్నిటినీ కచ్చితంగా చేసిపెట్టే నవతరం ‘స్మార్ట్ నౌకర్'గా పేరుతెచ్చుకున్నది. మొదటి ఎడిషన్ వచ్చి 11 ఏండ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ మార్కెట్ను శాసిస్తూనే ఉన్నది. ఏమాత్రం క్రేజ్ త
భారతీయ మార్కెట్లలో అమెరికాకు చెందిన ప్రొప్రైటరీ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ గ్రూప్ పాల్పడిన అక్రమాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. జేన్ స్ట్రీట్�
Stock Markets: వాల్ స్ట్రీట్ దెబ్బకు.. దలాల్ స్ట్రీట్ కూడా వణికిపోతున్నది. ట్రంప్ టారిఫ్లు అమెరికా మార్కెట్లను అతలాకుతలం చేయగా.. ఆ ఎఫెక్ట్ గ్లోబల్ మార్కెట్లపై పడింది. సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్లు ఇవ
విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) ఇంటిదారి పట్టారు. భారతీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వీలైనంత ఎక్కువగా వెనక్కి తీసేసుకుంటున్నారు. దేశీయంగా పెట్టుబడులు పెడుతున్న ఎఫ్ఐఐల్లో సుమారు 35 శాతం అమెరికాకు �
రూపాయి విలువ డాలర్తో పోలిస్తే భారీగా క్షీణించడం ఆర్థిక వ్యవస్థపై విస్తృతమైన ప్రభావాన్ని చూపుతున్నది. 2025, జనవరి 13న రూపాయి విలువ 86.62గా నమోదు కావడం రెండేండ్ల అత్యల్ప స్థాయిని సూచిస్తున్నది. ఈ పరిస్థితి రూపా�
Stock Markets | అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 11:15 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 201 పాయింట్ల నష్టం
Foriegn Investments | దేశీయ ఫైనాన్సియల్ మార్కెట్లోకి నాలుగు నెలలు మినహా 2023 పొడవునా విదేశీ సంస్థాగత, పోర్ట్ ఫోలియో పెట్టుబడుల వరద పోటెత్తింది. యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయాలు, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు, దేశీయంగా రాజకీయ �
న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.45 పెరిగి రూ.44,481కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధ�
న్యూఢిల్లీ: పసిడి ధర మళ్లీ పెరిగింది. గత వారం వరుసగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఈ వారంలో మొదటి రోజే స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.241 పెర�