బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన రెండో రోజు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించ
న్యూఢిల్లీ: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్కు వచ్చారు. గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, శుక్రవారం ప్రధాన
జెరుసలేం : ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ సోమవారం కొవిడ్-19కు పాజిటివ్గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన మీడియా సలహాదారు తెలిపారు. బెన్నెట్ ఏప్రిల్ 3-5వ తేదీ మధ్య భారత్లో పర్యటించాల్సి ఉంది. ఈ క్రమ�
న్యూఢిల్లీ: నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఏప్రిల్ 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తరప్రదేశ్లోని వారణాసిని సందర్శిస్తారు. అధికార సమాచారం ప్రకారం ఏప్రిల్ 2న ప్రధాని మోదీత
న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ పర్యటనకు వచ్చారు. గురువారం ఢిల్లీకి ఆయన చేరుకున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్తోపాటు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో శుక్రవారం ఆయన సమావేశమవుతార�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. సెనేటర్ జాన్ కార్నిన్ నేతృత్వంలోని అమెరికా కాంగ్రెస్ బృందం మోదీని శుక్రవారం కలిసింది. ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశ�