ఇటీవలే వివాహ బంధంలోకి అడుగిడిన స్టార్ షట్లర్ పీవీ సింధు.. పెండ్లి తర్వాత ఆడుతున్న తొలి టోర్నీలో అదరగొడుతోంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్లో ఆమె క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలోనూ భారత షట్లర్లు వైఫల్య ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్.. 15-21, 10-21తో లిన్ చున్ యి (చైనీస్ తైఫీ) చేతిలో ఓడాడు.
India Open Super 750: వరల్డ్ ఛాంపియన్ కున్లావత్ వితిదర్సన్, ఆల్ ఇంగ్లండ్ విన్నర్ లి షి ఫెంగ్లు రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్గా ఉన్న థాయ్లాండ్ ప్లేయర్ కున్లావత్..
India Open: మలేషియా ఓపెన్లో రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ స్వదేశంలో కూడా విఫలమయ్యాడు. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నమెం�