KTR | ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్, ఏపీ మంత్రి లోకేశ్కు ఇచ్చిన భారత చిత్రపటంలో తెలంగాణ లేకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
జమ్ముకశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్లో భాగంగా చూపిస్తున్నట్టున్న భారత దేశ మ్యాప్ను ఎక్స్లో పోస్ట్ చేసినందుకు ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్) శనివారం క్షమాపణ చెప్పింది. భారత్, పాక్ సరిహద్దులను కచ్చి�
తెలంగాణ కాంగ్రెస్ మళ్లీ వివాదంలో చికుకున్నది. కులగణన ప్రమోషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో భారతదేశ మ్యాప్పై వివాదం రేగుతున్నది. మ్యాప్లో జమ్ముకశ్మీర్, లడఖ్ చిత్రాన్ని సరిగా ముద్ర
India Map | జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన మారణహోమంపై దేశమంతా రగిలిపోతున్న వేళ.. తెలంగాణ కాంగ్రెస్ మరో వివాదంలో చికుకుంది. భారత్ సమ్మిట్ 2025లో ముద్రించిన భారత చిత్రపటం వివాదానికి దారితీసింది.
తప్పుడు భారత్ మ్యాప్పై శశి థరూర్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఎవరూ కూడా ఉద్దేశపూర్వకంగా అలాంటి పనులు చేయరని అన్నారు. చిన్న వాలంటీర్ల బృందం వల్ల ఈ పొరపాటు జరిగిందని చెప్పారు. ఆ మ్యాప్ను వెంటనే సరిచేస�
కశ్మీర్, లఢక్ను భారత్ నుంచి వేరుచేస్తూ మ్యాప్న్యూఢిల్లీ, జూన్ 28: జమ్ముకశ్మీర్, లఢక్ను వేరే దేశంగా చూపుతూ భారత దేశ పటాన్ని ట్విట్టర్ వక్రీకరించింది. ట్విట్టర్ వెబ్సైట్లోని కెరీర్ సెక్షన్లో �
వివాదాస్పద మ్యాప్ తొలిగించిన ట్విట్టర్..
తీవ్ర నిరసన వెల్లువెత్తిన తర్వాత మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ దిగి వచ్చింది. వివాదాస్పదంగా పోస్ట్ ...