ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదైంది. గడిచిన ఐదు త్రైమాసికాల్లో ఇదే గరిష్ఠ స్థాయి. వ్యవసాయ రంగం అంచనాలకుమించి 3.7 శాతం వృద్ధిని సాధించడం వల్లనే వృద్ధిరేటు భారీగా పు
పారిశ్రామిక రంగం డీలా పడింది. మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు తీసుకుంటున్న చర్యలు ఉత్తవేనని తేలిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్న�
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకట్టుకోవడంలో నరేంద్ర మోదీ సర్కార్ విఫలమవుతున్నది. గడిచిన కొన్నేండ్లుగా తగ్గుముఖం పట్టిన ఎఫ్డీఐలు..గడిచిన ఆర్థిక సంవత్సరంలోనూ భారీగా పడిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భార
దేశంలో జనాభా వృద్ధి రేటు క్రమంగా తగ్గిపోతున్నది. మరోవైపు వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్నది. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన ‘ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా-2024’ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. జనాభా ప
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ వృద్ధిరేటు అంచనాను తగ్గిస్తూ రిజర్వుబ్యాంక్ ప్రకటించడంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. ఫలితంగా అమ్మకాలకు మొగ్గు
కీలక రంగాల్లో వృద్ధిరేటు పడిపోయింది. జూన్లో 8 ప్రధాన మౌలిక రంగాల్లో ఉత్పాదకత 20 నెలల కనిష్టాన్ని తాకుతూ 4 శాతంగానే నమోదైంది. 2022 అక్టోబర్లో 0.7 శాతంగానే ఉన్నది. మళ్లీ ఇప్పుడే ఆ స్థాయిలో క్షీణత చోటుచేసుకున్నట�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) భారత వృద్ధి అంచనాల్లో ఎటువంటి మార్పు చేయకుండా 7 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తెలిపింది. సాధారణానికి మించి వర్షపాతం నమోదు కావచ్చన్�
దేశీయ పారిశ్రామికోత్పత్తి నానాటికీ దిగజారుతున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు అంతక్రితం ఆగస్టు నెలతో పోలిస్తే సగానికి తగ్గింది.
న్యూఢిల్లీ: వచ్చే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధి రేటు 10.1 శాతంగా ఉండనుందని వరల్డ్ బ్యాంక్ సౌత్ ఏషియా ఎకనమిక్ ఫోకస్ సౌత్ ఏషియా వ్యాక్సినేట్స్ రిపోర్ట్ వెల్లడిం