ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి గాజుగ్లాసు గండం పొంచి ఉన్నది. జనసేన పార్టీ గాజుగ్లాసు గుర్తు చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించింది.
పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం తొలి రోజు వరంగల్లో మూడు, మహబూబాబాద్లో ఒకటి దాఖలయ్యాయి. వరంగల్ నియోజకవర్గం నుంచి అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి ఒకరు, ప�
Lok Sabha Elections | ఎన్నికల్లో గెలవాలంటే పార్టీల జెండాలు, గుర్తులే కాదు అభ్యర్థుల ఇమేజ్ కూడా చాలా ముఖ్యం. మన దేశంలో తొలినాళ్లలో పార్టీల కంటే అభ్యర్థుల బలాబలాల మీదనే గెలుపోటములు ఆధారపడి ఉండేవి.
అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరుకున్నది. సోమవారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 428 మంది అభ్యర్థులు 745 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు
గౌరీబిదనూర్లో కమలం పార్టీ ఐదో స్థానంలో ఉన్నది. ఇక్కడ బీజేపీ కంటే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ ఓట్లు సాధించారు. స్వతంత్ర అభ్యర్థి కేహెచ్ పుట్టస్వామి గౌడ 83,177 ఓట్లతో విజయం సాధించగా, మరో స్వతంత్ర అభ్య�
మునుగోడు ఉప ఎన్నికను వాయిదా వేయాలని స్వతంత్ర అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇండిపెండెంట్ అభ్యర్థి కందాడి మణిపాల్రెడ్డి, రఘుమారెడ్డి 27 మంది స్వతంత్ర అభ్యర్థుల తరుపున బుధవారం సీఈవో వికాస్రాజ్కు
మునుగోడులో టీఆర్ఎస్ దూకుడును అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం కూడా బీజేపీ చేతిలో పావుగా మారింది. టీఆర్ఎస్ గుర్తు కారును పోలిన 8 గుర్తులను ఇతరులకు కేటాయించవద్దని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. సోమవారం
చండీగఢ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ సోదరుడు మనోహర్ సింగ్కు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. దీంతో ‘తగ్గేదేలే’ అంటున్న ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించారు. �