జిల్లాలో ఇసుకతోపాటు మొరం దందా జోరుగా సాగుతున్నది. అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇందల్వాయి మండలంలో కొందరు అక్రమార్కులు ప్రకృతి వనరులను కొల్లగొడుతూ సొమ్ము చేసుకోవడమే పనిగ�
ఆర్టీఏ అధికారులమంటూ పసుపు లోడ్ లారీని దుండగులు హైజాక్ చేశారు. డ్రైవర్కు మత్తుమందు ఇచ్చి పసుపు బస్తాలను మరో వాహనంలోకి మర్చుతుండగా పోలీసులకు చిక్కిన ఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో చేసుకున్నది.
లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులపై ప్రజలు తిరగబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్
Nizamabad | జిల్లా పరిధిలోని ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. పీకల దాకా మద్యం సేవించిన లారీ డ్రైవర్.. ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో లారీ, కారు టోల్ప్లాజా కౌంటర్లోకి ద�
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని పలు మండలాల్లో రాత్రి భారీ వర్షం (Rain) కురిసింది. డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్పల్లి మండలాల్లో భారీ వాన కరిసింది. దీంతో అకాల వర్షానికి పలుగ్రామాల్లో పంటలు దెబ్బతిన్నా�
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని ఇందల్వాయి (Indalwai) మండలం చంద్రయన్పల్లి తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. సోమవారం ఉదయం చంద్రయన్పల్లి తండా మలుపు వద్ద జాతీయ రహదారి 44పై వేగంగా దూసుకొచ్చిన కారు (Car) ముందు వ�
నిజామాబాద్ జిల్లాలో రోడ్డుప్రమాదంలో ఓ చిరుత మృతిచెందింది. జిల్లాలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం చిరుతను ఢీకొట్టింది.
Nizamabad | చిరుత దాడిలో లేగదూడ మృతి | నిజామాబాద్ జిల్లాలో చిరుత దాడిలో లేగదూడ మృతి చెందింది. ఇందల్వాయి మండలం మెంగ్యానాయక్ తండాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకున్నది.
సస్పెన్షన్ వేటు | నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ఎస్ఐ శివప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. గాంధారి మండలంలో మంగళవారం రాత్రి శివాజీ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.