IND vs IRE | ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనంలో దుమ్మురేపుతుండటంతో మరో మ్యాచ్ మిగిలుండగానే ఐర్లాండ్తో టీ20 సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటర్లు రాణించడంతో యంగ్ ఇండియా భారీ స్కోరు చేయగా.
IND Vs IRE | మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు భారత్, ఐర్లాండ్ మధ్య తొలి టీ20 జరుగనున్న విషయం తెలిసిందే. ప్రధాన ప్లేయర్లందరికీ విశ్రాంతినివ్వడంతో యువ ఆటగాళ్లకు ఈ సిరీస్లో అవకాశం దక్కింది. ఇక గాయం కారణంగా ని
IND vs IRE | ఏడాది తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రీఎంట్రీ ఇస్తున్న బుమ్రా.. నేడు ఐర్లాండ్తో తొలి టీ20గాయం కారణంగా చాన్నాళ్లుగా ఆటకు దూరమైన టీమ్ఇండియా పేస్గన్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. శస
టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా బెంచ్ ను పరిశీలించేందుకు గాను టీమిండియా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనే ఇస్తున్నాయి. సీనియర్ల జట్టుతో పాటు కుర్రాళ్లతో కూడిన జట్టులో యువ క్రికెటర్లు తమకు అందివచ్చ�
ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. తొలి మ్యాచ్లో ధాటిగా ఆడి ఆకట్టుకున్న ఇషాన్ కిషన్ (3) ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. అడైర్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికే కీపర్కు క్యాచ్ ఇచ్చి �
టీమిండియా కెప్టెన్గా తను ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనూ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు. ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన అతను.. ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. డబ్లి�
ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు టీ20 క్రికెట్లో పవర్ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఐర
ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలోనే కీలకమైన వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ను యువ ఆటగాడు హ్యారీ టెక్టార్ ఆదుకున్నాడు. అద్భుతంగా ఇన్నింగ
వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో ఐర్లాండ్ ఆటగాళ్లు అదరగొట్టారు. బలమైన భారత బౌలింగ్ దళాన్ని ఎదుర్కొంటూ ధాటిగా ఆడారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే భువీ వేసిన ఇన్స్వింగర్కు ఆండీ బాల్బిర్నీ (0) డకౌట్ �
భారత్తో జరుగుతున్న తొలి టీ20లో ఐర్లాండ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్లోనే భువనేశ్వర్ ఆ జట్టుకు షాకిచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో హార్దిక్ మరో వికెట్ తీశాడు. గారెత్ డెలనీ (8)ని ఆవేష్ ఖాన్ పెవిలియన్ చ�
వర్షం అంతరాయం కలిగించిన భారత్-ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్ ఎట్టకేలకు ఆరంభమైంది. రెండు జట్లకు 12 ఓవర్ల చొప్పున కుదించిన ఈ మ్యాచ్లో ఐర్లాండ్ బ్యాటింగ్కు వచ్చింది. తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్.. ఐదో బంతికి �
భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్కు వరుణుగు పలుమార్లు అంతరాయం కలిగించాడు. టాస్ వేసిన కాసేపటికే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. కాసేపటికి వర్షం ఆగడంతో ఇక మ్యాచ్ ప్రారంభం అవడమే తరువాయి అని అంతా అన�
ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల సహనానికి వరుణ దేవుడు పరీక్ష పెడుతున్నాడు. టాస్ వేసిన కాసేపటికే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. కాసేపటికి వర్షం ఆగడంతో ఇక మ్యాచ్ ప
ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు టాస్ గెలిచింది. టీమిండియా సారధిగా హార్దిక్ పాండ్యా తన తొలి టాస్ గెలిచాడు. మ్యాచ్లో మొదట బౌలింగ్ చేస్తామని తెలిపాడు. సిరీస్ ఆరంభంలోనే కొత్త వారికి అవకాశాలు ఇవ
చాలారోజుల తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసిన స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా. ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ సారధిగా అద్భుతమైన పరిణితి కనబరిచిన అతనికి.. ఐర్లాండ్లో ఆడే టీమిండియా పగ్గాలు అంది�