ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలోనే కీలకమైన వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ను యువ ఆటగాడు హ్యారీ టెక్టార్ ఆదుకున్నాడు. అద్భుతంగా ఇన్నింగ
వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో ఐర్లాండ్ ఆటగాళ్లు అదరగొట్టారు. బలమైన భారత బౌలింగ్ దళాన్ని ఎదుర్కొంటూ ధాటిగా ఆడారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే భువీ వేసిన ఇన్స్వింగర్కు ఆండీ బాల్బిర్నీ (0) డకౌట్ �
భారత్తో జరుగుతున్న తొలి టీ20లో ఐర్లాండ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్లోనే భువనేశ్వర్ ఆ జట్టుకు షాకిచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో హార్దిక్ మరో వికెట్ తీశాడు. గారెత్ డెలనీ (8)ని ఆవేష్ ఖాన్ పెవిలియన్ చ�
వర్షం అంతరాయం కలిగించిన భారత్-ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్ ఎట్టకేలకు ఆరంభమైంది. రెండు జట్లకు 12 ఓవర్ల చొప్పున కుదించిన ఈ మ్యాచ్లో ఐర్లాండ్ బ్యాటింగ్కు వచ్చింది. తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్.. ఐదో బంతికి �
భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్కు వరుణుగు పలుమార్లు అంతరాయం కలిగించాడు. టాస్ వేసిన కాసేపటికే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. కాసేపటికి వర్షం ఆగడంతో ఇక మ్యాచ్ ప్రారంభం అవడమే తరువాయి అని అంతా అన�
ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల సహనానికి వరుణ దేవుడు పరీక్ష పెడుతున్నాడు. టాస్ వేసిన కాసేపటికే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. కాసేపటికి వర్షం ఆగడంతో ఇక మ్యాచ్ ప
ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు టాస్ గెలిచింది. టీమిండియా సారధిగా హార్దిక్ పాండ్యా తన తొలి టాస్ గెలిచాడు. మ్యాచ్లో మొదట బౌలింగ్ చేస్తామని తెలిపాడు. సిరీస్ ఆరంభంలోనే కొత్త వారికి అవకాశాలు ఇవ
చాలారోజుల తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసిన స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా. ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ సారధిగా అద్భుతమైన పరిణితి కనబరిచిన అతనికి.. ఐర్లాండ్లో ఆడే టీమిండియా పగ్గాలు అంది�
ఐర్లాండ్తో తలపడేందుకు యువ టీమిండియా సిద్ధం అవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా వంటి సీనియర్లు లేకుండానే ఐర్లాండ్ సిరీస్కు భారత జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఈ క్రమంలో భారత జట్టు ప్రదర్శ
సౌతాఫ్రికా, భారత్ మధ్య జరిగిన టీ20 సిరీస్లో చాలా మంది ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో తన దృష్టిలో ఈ సిరీస్లో విఫలమైన ఆటగాళ్లు ఎవరో మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చ�
ఐర్లాండ్ క్రికెట్కు సుమారు 16 ఏండ్లుగా కర్త, కర్మ, క్రియలా ఉన్న దిగ్గజ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ విలియమ్ పోర్టర్ఫీల్డ్ సుదీర్ఘ ప్రయాణానికి గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ కెరీర్ నుంచి తప్పుకుంటున్నట్ట
రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లండ్తో సిరీస్ ఆడుతున్న సమయంలోనే.. మరో యువ జట్టును ఐర్లాండ్ టూర్కు పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడే జట్టును ప్రకటించింది. ఈ