శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నది. సోమవారం జలాశయానికి 2, 95,843 క్యూసెక్కుల వరద వస్తున్నది. డ్యాం తొమ్మిది గేట్లను 10 అడుగుల మేర ఎ త్తి 2,51,847 క్యూసెక్కులను దిగువన ఉన్న నాగార్జునసాగర్కు �
సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్ డివిజన్లలోని అధిక సెక్షన్లలో సోమవారం నుంచి రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు
గ్రేటర్వ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. జూలైలో విస్తారంగా వర్షాలు కురవగా, వాతావరణం చల్లబడింది. కొద్దిరోజులుగా ఎండలు తీవ్రం కావడంతో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి
వికారాబాద్ జిల్లాలో ఆసరా పింఛన్దారుల సంఖ్య లక్ష దాటింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 92,171 మందికి పింఛన్ అందుతుండగా.. కొత్తగా మరో 25,121 మందికి ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసింది. దీంతో మొత్తం జిల్లాలో 1,17,292 మందిక
ఎగువన మహారాష్ట్రతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు శనివారం 48 వేల క్యూసెక్కుల ప్రవాహం రాగా, ఆదివారం సాయంత్ర�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా చేస్తున్నది. రైతుబంధు పథకం, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతన్నలకు అండగా నిలుస్తున్నది. రాష్ట్ర గణాంకాల శాఖ తెలంగాణ స�
వీధి వ్యాపారులకు లాభం చేకూర్చేలా డిజిటల్ పేమెంట్స్పై అవగాహన కల్పించేందుకు జీహెచ్ఎంసీ అంబర్పేట సర్కిల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తే అదనంగా బ్యా�
కరోనా విపత్కర పరిస్థితి నుంచి బయటపడి సాధారణ జనజీవనం నెలకొనడంతో నగరంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో హైదరాబాద్ గ్రేటర్ జోన్ పరిధిలో సిటీ బస్సుల ఆదాయం అనూహ్యంగా పుంజుకుంది. క