నాగర్కర్నూల్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకోలు గ్రామానికి చెందిన కర్నాటి నిర్మల తన భర్త దామోదర్గౌడ్ రెండు రోజుల నుంచి కనిపించడం లేదని ఆదివారం �
ఫేస్ బుక్ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసిన సంఘటన శనివారం సుల్తానాబాద్ లో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అశోక్ నగర్ కు చెందిన ఓ వివాహ�
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య భర్తను చంపిన కేసును పోలీసులు చేధించారు. శుక్రవారం సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు కేసు వివరాలను వెల్లడించారు. పాన్గల్ గ్�
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్లో ఈ ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్లో హత్యకు గురైన మహిళ శారద కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. హంతకుడు తెలివిగా మృతురాలి చెవి కమ్మలు
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని... ప్రియుడితో భర్తను దారుణంగా హత్య చేయించింది. బాలానగర్ మండలం పెద్దాయపల్లిలో ఈనెల 18న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో దా రుణ హత్యకు గురైన సంపంగి పర్వతాలు (35) హత్య కేసులో నిందితులు �
ఏడాది పాటు మహిళతో వివాహేతర సంబంధం నడిపాడు. ఆమె డబ్బులు అడుగుతూ తప్పుడు కేసు పెడతానని బెదిరించడంతో అడ్డు తొలగించుకోవాలని నమ్మించి గొంతుకోశాడు.
వివాహేతర సంబంధం కారణంగా నిండు ప్రాణం బలైంది. ఈ ఘటనలో బాధితుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన ఈనెల 18న బిహార్లోని బర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
Crime news | అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన భార్య అతని అడ్డు తొలగించుకోవాలనుకుంది. తన ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి భర్తను హత్య చేసింది.