మండలంలో నల్లమట్టి వ్యాపారం జోరుగా సాగుతున్నది. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కొందరు అక్రమార్కులు పెద్ద పెద్ద యంత్రాల ద్వారా మట్టి తవ్వకాలు చేపట్టి, టిప్పర్ల ద్వారా తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నార�
అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకంగా మూసీ కుడి కాలువనే పూడ్చివేశారు. ఈ సంఘటనపై రైతులు ఆందోళన చేపట్టడంతో మండలవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్ల�
అక్రమ మట్టి దందాకు అధికార పార్టీ నేతలు తెరలేపారు. పూడిక పేరుతో ఇష్టానుసారంగా షాద్నగర్ సమీపంలోని బొబ్బిలి చెరువులో మట్టిని తవ్వుతూ.. తరలిస్తూ కాసులను ఆర్జిస్తున్నా రు. ఇంతా జరుగుతున్నా సంబంధితశాఖ అధిక�
ఖమ్మం జిల్లాలో గుట్టలు మాయమవుతున్నాయి. మైనింగ్ మాఫియా పంజాలో పడిన గుట్టలన్నీ బొందల గడ్డలవుతున్నాయి. అధికార పార్టీ నేతల కన్నుసన్నల్లో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది. అనుమతులు లేకుండానే లారీలకు ల
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. కొంతమంది తాము మంత్రి దామోదర రాజనర్సింహ మనుషులం అంటూ దర్జాగా మట్టి దందా సాగిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. అక్రమార్కుల ద�
కాంగ్రెస్ పాలనలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గుట్టలను, మొక్కలను ధ్వంసం చేస్తూ దందా సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పెద్దగోపులారం శివారులోని ప్రభుత్వ భూమిలో