సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. కొంతమంది తాము మంత్రి దామోదర రాజనర్సింహ మనుషులం అంటూ దర్జాగా మట్టి దందా సాగిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. అక్రమార్కుల ద�
కాంగ్రెస్ పాలనలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గుట్టలను, మొక్కలను ధ్వంసం చేస్తూ దందా సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పెద్దగోపులారం శివారులోని ప్రభుత్వ భూమిలో