IIM Ahmedabad : ఉద్యోగులు, వ్యాపారవేత్తల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెండేండ్ల హైబ్రిడ్ ఎంబీఏ ప్రోగ్రాంను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ ఇటీవల ప్రారంభించింది.
తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఓ గ్రామీణ ఆవిష్కర్తకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు దక్కింది. మోదా శివకుమార్ రూపొందించిన ‘హ్యాండ్లూమ్ లిఫ్టింగ్ వీవింగ్ మెషీన్' ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్�
2024 సంవత్సరానికి గాను ఎంబీఏలో క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ను బుధవారం ప్రకటించారు. ఇందులో టాప్-250లో 10 భారత విద్యాసంస్థలకు చోటు దక్కింది.
తెలంగాణలో ఎనిమిన్నరేండ్లలో సమ్మిళిత వృద్ధి జరుగుతున్నది. ఓవైపు సంక్షేమ పథకాలు పేదలకు భరోసా ఇస్తుంటే, ఒకప్పుడు కునారిల్లిన వ్యవసాయ రంగం సుభిక్షంగా మారింది. పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుంటే, ఐటీ రంగం ద�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకంతో రాష్ట్రంలోని రైతు కుటుంబాల్లో ఆర్థిక స్థోమత భారీగా పెరిగిందని ఐఐఎం అహ్మదాబాద్ పరిశోధనలో వెల్లడైంది.
CAT 2021 | క్యాట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) అహ్మదాబాద్ విడుదల చేసిన ఈ ఫలితాల్లో 9 మంది అభ్యర్థులకు నూటికి నూరుశాతం మార్కులు వచ్చాయి.
అహ్మదాబాద్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతున్నది. గత నాలుగు రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్ర, శని వారాల్లో కొత్తగా రోజుకు 62 వేల మందికి పైగ