టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష వైద్య సిబ్బందిని ఆదేశించారు. పాలకుర్తి మండలం బసంత్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రా
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి తగిన చికిత్స అందేలా సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో శుక్రవారం శిక్షణ కా
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 202 మందిని డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించారు. ఇప్పటి వరకు 157 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు.
Identified of 13th century sculpture in Mulugu district | గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం పరిసరాల్లో 13వ శతాబ్దం నాటి పురాతన శిల్పంను తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుర్తించారు. ఆ విగ్రహాలు
Helicopter crash | హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినవారిలో మరో ఆరుగురి మృతదేహాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన సాయితేజతోపాటు వివేక్ కుమార్, మరో నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలను గుర్తించారు
హైదరాబాద్: పిల్లల ఎదుగుదల సమస్యలను బాల్యంలోనే గుర్తించడం ద్వారా సమస్యను త్వరగా పరిష్కరించు కోవచ్చని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బాలల దినోత్సవం స�