తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీ -డయాగ్నస్టిక్ సెంటర్స్ సేవలు రోగుల పాలిట వరంగా మారాయి. 2018, జనవరిలో ప్రారంభించిన ఈ సేవల వల్ల నిరుపేద రోగులకు ఖరీదైన వైద్య పరీక్షలు పూర్తి ఉచితంగా నిర్�
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ముస్లిం, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు, జైనులకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయం అందిస్తున్నదని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కె.నవీన్
ఒడిశా కేంద్రంగా అక్రమంగా తయారవుతున్న నకిలీ మద్యం ప్లాంట్పై రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి, అక్రమ మద్యం తయారీ మూలాలను ధ్వంసం చేయడంతో పాటు 26 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరా
inter student murder | నగరంలో యువకుడి హత్య కలకలం సృష్టించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని లలిత్భాగ్ కార్పొరేటర్ కార్యాలయంలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన యువకుడిని
విశ్వనగరంగా మారుతున్న నగరానికి మరో మణిహారం రాబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రో పనులకు ముందడుగు పడింది.
మాదాపూర్లోని శిల్పారామంలో కొనసాగుతున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో పలువురు నృత్యకారులు తమ ప్రదర్శనలతో ఆద్యంతం ఆకట్టుకున్నారు. వివిధ రాష్ర్టాల నుంచి విచ్చేసిన కళాకారులు తమ ప్రాంతీయ జానపద నృత్య ప్�
సామాజిక వర్గానికి గుర్తింపు రావాలంటే సంఘటిత శక్తిని ప్రదర్శించాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. కొత్తపేటలోని బాబూ జగ్జీవన్ రామ్ భవన్లో ఆదివారం నిర్వహించిన అఖిల భార�