హైదరాబాద్ : ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ ఎం. సలావుద్దీన్ జావీద్(65) కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం స్వల్ప అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. జావీద్కు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. హైదరాబాద్
విమానాశ్రయం| శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. ఇవాళ ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
పంజాబ్పై సన్రైజర్స్ ఘనవిజయం హ్యాట్రిక్ పరాజయాల నుంచి కోలుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ సీజన్లో బోణీ కొడితే.. తొలి మ్యాచ్లో ఓటమి అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడో విజయం నమోదు చేసుకుంది. పం�
హైదరాబాద్ : రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో రాత్రి 9 గంటల వరకే బస్సు సర్వీసులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. నగరంలో బస్సు సేవలు ఉదయం 5 నుంచి
ఎప్పుడూ ట్రాఫిక్తో రద్దీగా ఉండే హైదరాబాద్ మహానగరంలో ఆదివారం సాయంత్రం కనిపించిందీ దృశ్యం. రెండు కొండల మధ్య నుంచి సూర్యుడు అస్తమిస్తున్నట్టు ఉన్న ఈ దృశ్యం చూపరులను ఆకర్షించింది.
హైదరాబాద్ : నగరంలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్పై సమాచారం అందుకున్న సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి యోగేష్, ధర్మేంద�
సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయాలి | రాష్ట్రంలో కొవిడ్ ప్రబలుతున్నందున గ్రేటర్ హైదరాబాద్తోపాటు అన్ని మున్సిపాలిటీల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శాఖ అధ�