రూ. 24.37 కోట్ల విలువైన పరికరాలు సిద్ధం 16,600 మందికి ఉచితంగా ఉపకరణాలు నేడు పంపిణీ చేయనున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): నడవలేనివారిని తెలంగాణ సర్కారు నడిపిస్తున్నది! అంధులకు దారి చూపు�
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై జరిగే సైబర్ నేరాలను ఛేదించడంలో ప్రతి పోలీస్ స్టేషన్లోని అధికారులకు సైబర్ ఆధారిత నేర పరిశోధనలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని డీజీపీ
మొదటి వేవ్కు.. రెండో వేవ్కు తేడా | కరోనా మొదటి వేవ్కు.. రెండో వేవ్కు చాలా తేడా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మొదటి వేవ్లో 20 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చేరారని, రెండో వేవ్లో 95 శాత
దవాఖానలను పరిశీలించిన మంత్రి | తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం నగరంలో పలు కొవిడ్ దవాఖానలను సందర్శించారు. గచ్చిబౌలిలోని టిమ్స్, సికింద్రాబాద్ పరిధిలోని గాంధీ దవాఖాన, కింగ్కోఠి దవ
హైదరాబాద్| రాజధాని హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం కురుస్తున్నది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. నగరంలోని హయత్నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్,
ట్రాఫిక్ ఆంక్షలు | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బుధవారం ట్యాంక్బండ్పై పోలీసు శాఖ ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. లిబర్టీ జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వైపు వాహనాదారులు ఎవరూ రావద్దన�
మాస్క్ | కరోనా ఉధృతిని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు లేకుండా కనిపి�
కరోనా హెల్ప్లైన్ ఏర్పాటు | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సలహాలు, సూచనలు అందించేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.
వాన| జిల్లాలోని పలుచోట్ల వర్షపాతం నమోదయ్యింది. ఉదయం నుంచి దంచికొట్టిన ఎండలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. ఆకాశం మేఘావృతవడంతో జిల్లాలోని మఱిపల్లి, బంటారం, వికారాబాద్ టౌన్లో వానలు కూరిశాయి.