సూర్యాపేట| జిల్లాలోని మునగాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. మునగాల వద్ద జాతీయ రహదారిపై బైకు అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో దానిపై వెళ్తున్న ఇద్దరు యువకులు
రైళ్లు రద్దు| ప్రయాణికులు లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఈనెల 28 నుంచి మే 31 మధ్య నరసాపురం-నిడదవోలు, నిడదవోలు-నరసాపురం ఎక్స్ప్రెస్ రైళ్లు, సికింద్రాబాద్-బీదర్ ఎక్స్ప్రెస్,
ఉత్కంఠపోరులో క్యాపిటల్స్ కమాల్.. హైదరాబాద్కు తప్పని ఓటమి చప్పగా సాగుతున్న ఐపీఎల్ 14వ సీజన్లో హైదరాబాద్, ఢిల్లీ మ్యాచ్ జోష్ నింపింది. బౌలర్ల సమిష్టి కృషికి విలియమ్సన్ ఒంటరి పోరాటం తోడవడంతో మొదట ఇ�
హైదరాబాద్ : పేకాట ఆడుతున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని చందానగర్లో ఆదివారం చోటుచేసుకుంది. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం సమాచారం మేరకు చందానగర్లోని శ్రీనివాస్ లాడ
Chicken price: కోడి మాంసం ధరలు కొండ దిగుతున్నాయి. చాలా రోజులుగా రూ.200 దిగువకు రాని చికెన్ ధర ఇప్పుడు అకస్మాత్తుగా రూ.160కి పడిపోయింది. గత వారం కూడా రిటైల్ మార్కెట్లో కిలో రూ.200కు పైగా ఉన్న కోడి కూర ధర ఆదివారం అమ
హైదరాబాద్ : నో ఎంట్రీ నిబంధనను విస్మరించి పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే లోకి ప్రవేశించిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నట�
నిషేధిత కార్బైడ్ను వాడితే కఠినచర్యలుహోంమంత్రి మహమూద్ అలీ పండ్లు త్వరగా పక్వానికి వచ్చేందుకు చైనా విష రసాయనాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని, సహజ సిద్ధంగా మగ్గబెట్టే ఎన్రైప్ మిక్సర్ను వాడాలని హ�
బేగంబజార్లో ఏడు గంటల నుంచే దుకాణాల మూసివేత అత్యవసర సర్వీసులకు మినహాయింపు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పోలీసు అధికారులు కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేసేందు�
కార్మికులు వెళ్తున్నారనేది అవాస్తవం | కరోనా కారణంగా నగరం నుంచి భారీగా వలస కార్మికులు వెళ్తున్నారనేది అవాస్తమని రైల్వేశాఖ తెలిపింది. కార్మికులతో రైళ్లలో రద్దీ నెలకొంటుందని జరుగుతున్న ప్రచారంలో నిజంలే�
30 అండర్-30 ఆసియా లిస్టులో చోటు హైదరాబాద్, ఏప్రిల్ 22: ఫోర్బ్స్ ‘30 అండర్-30’ ఆసియా జాబితాలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులకు చోటు లభించింది. వీరిలో మేకర్స్ హైవ్ ఇన్నోవేషన్స్ స్టార్టప్ సీఈవో ప్రణవ్
గుర్రాలపై సీసీఎంబీ పరీక్షలు సక్సెస్ నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 22: ఎలాగైనా సరే కరోనాను ఖతం చేయాలి.. మనుషుల ప్రాణాలను కాపాడుకోవాలి..! ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలందరి మెదళ్లలో ఇదే �